ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా మరోసారి భద్రతా లోపం బయటపడింది. మోడీ కాన్వాయ్లోకి ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా దూసుకొచ్చాడు
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా మరోసారి భద్రతా లోపం బయటపడింది. దేవనగిరిలో మోడీ కాన్వాయ్లోకి ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా దూసుకొచ్చాడు. దీంతో అప్రమత్తమైన ఎస్పీజీ, పోలీసులు వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి బీజేపీ కార్యకర్తగా తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.