Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతి : పతంగులు ఎగరేస్తుండగా కరెంట్ షాక్.. అత్తాపూర్ లో బాలుడు మృతి..

ఈ ఘటన హైదరాబాద్ లోని అత్తాపూర్ లో వెలుగు చూసింది. దీంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.

Sankranti : boy died in Attapur due to electric shock while flying kites - bsb
Author
First Published Jan 13, 2024, 10:15 AM IST

హైదరాబాద్ : సంక్రాంతి పండగ వేళ ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా పతంగులు ఎగరవేయాలని వెళ్లిన పదకొండేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. కరెంట్ షాక్ కొట్టడంతో మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని అత్తాపూర్ లో వెలుగు చూసింది. దీంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios