సంక్రాంతి : పతంగులు ఎగరేస్తుండగా కరెంట్ షాక్.. అత్తాపూర్ లో బాలుడు మృతి..
ఈ ఘటన హైదరాబాద్ లోని అత్తాపూర్ లో వెలుగు చూసింది. దీంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.
![Sankranti : boy died in Attapur due to electric shock while flying kites - bsb Sankranti : boy died in Attapur due to electric shock while flying kites - bsb](https://static-ai.asianetnews.com/images/de29dd4a-920a-4a80-97cf-d8fbca1e4f95/image_363x203xt.jpg)
హైదరాబాద్ : సంక్రాంతి పండగ వేళ ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా పతంగులు ఎగరవేయాలని వెళ్లిన పదకొండేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. కరెంట్ షాక్ కొట్టడంతో మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని అత్తాపూర్ లో వెలుగు చూసింది. దీంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.