Asianet News TeluguAsianet News Telugu

ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదాని వెంట ఒకటి ఢీ కొన్న వాహనాలు.. ఐదుగురు మృతి..

మహారాష్ట్రలో సోమవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Road accident in mumbai : multiple vehicle collision in mumbai pune expressway - bsb
Author
Hyderabad, First Published Feb 16, 2021, 9:16 AM IST

మహారాష్ట్రలో సోమవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ముంబై-పూణే ఎక్స్ ప్రెస్ వే మీద ఖోపోలికి సమీపంలో ప్రయాణిస్తున్న పలు వాహనాలు ఒక్కసారిగా ఒకదాని వెంట మరొకటి వేగంగా వెల్తూ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృత్యవాత పడ్డారు. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios