కేంద్రం సంచలన నిర్ణయం.. రాష్ట్రాలకు రెమ్డిసివర్ సరఫరా నిలిపివేత
కరోనాతో రాష్ట్ర ప్రభుత్వాలు అల్లాడుతున్న వేళ్ల కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు రెమిడిసివర్ ఇంజెక్షన్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రెమ్డిసివర్ను ఇకపై రాష్ట్రాలే కొనుగోలు చేసుకోవాలని సూచించింది.
కరోనాతో రాష్ట్ర ప్రభుత్వాలు అల్లాడుతున్న వేళ్ల కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు రెమిడిసివర్ ఇంజెక్షన్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రెమ్డిసివర్ను ఇకపై రాష్ట్రాలే కొనుగోలు చేసుకోవాలని సూచించింది.