దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉంటూ విధులు నిర్వహిస్తానని ఆయన ట్వీట్ చేశారు.  

దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉంటూ విధులు నిర్వహిస్తానని ఆయన ట్వీట్ చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred