దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉంటూ విధులు నిర్వహిస్తానని ఆయన ట్వీట్ చేశారు.  

దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉంటూ విధులు నిర్వహిస్తానని ఆయన ట్వీట్ చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred