పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఆదివారం నాడు బాంబు పేలుడుచోటు చేసుకొంది


అమృత్‌సర్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఆదివారం నాడు బాంబు పేలుడుచోటు చేసుకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

Scroll to load tweet…

ఆదివారం నాడు బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వచ్చి బాంబు విసిరి పారిపోయారు. రాజసన్సిలోని నిరంకరి ఘటన ఆశ్రమం వద్ద ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.