Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్‌లో బాంబు పేలుడు: ముగ్గురి మృతి, పలువురికి గాయాలు

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఆదివారం నాడు బాంబు పేలుడుచోటు చేసుకొంది

Punjab: Blast at Nirankari Bhawan in Amritsar's Rajasansi village, 3 dead, several injured
Author
Punjab, First Published Nov 18, 2018, 1:07 PM IST


అమృత్‌సర్:  పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఆదివారం నాడు బాంబు పేలుడుచోటు చేసుకొంది.  ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

 

ఆదివారం నాడు బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు  వచ్చి బాంబు విసిరి పారిపోయారు.  రాజసన్సిలోని నిరంకరి ఘటన ఆశ్రమం వద్ద ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios