పంజాబ్లో బాంబు పేలుడు: ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఆదివారం నాడు బాంబు పేలుడుచోటు చేసుకొంది
అమృత్సర్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఆదివారం నాడు బాంబు పేలుడుచోటు చేసుకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
Spot visuals: Several injured in a blast at Nirankari Bhawan in Amritsar's Rajasansi village. More details awaited. #Punjab pic.twitter.com/Fzk0FW4725
— ANI (@ANI) November 18, 2018
ఆదివారం నాడు బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు వచ్చి బాంబు విసిరి పారిపోయారు. రాజసన్సిలోని నిరంకరి ఘటన ఆశ్రమం వద్ద ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.