coimbatoreలో 25 కిలోల బంగారు ఆభరణాలు దోపీడీ: దర్యాప్తు చేస్తున్న పోలీసులు (వీడియో)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో గల జోస్అలుక్కాస్ అండ్ సన్స్ నగల దుకాణంలో 25 కిలోల బంగారు ఆభరణాలు దోపీడీకి గురయ్యాయి.
![police investigates on 25 kgs gold ornaments looted jos alukkas & Sons shop in coimbatore lns police investigates on 25 kgs gold ornaments looted jos alukkas & Sons shop in coimbatore lns](https://static-ai.asianetnews.com/images/01hga8171r5rw1q0wj5mz6ppm9/gold38-1701151022136_363x203xt.jpg)
న్యూఢిల్లీ: కోయంబత్తూరులోని గాంధీపురంలో జోస్అలుక్కాస్ అండ్ సన్స్ నగల షాపు నుండి 25 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు దుండగులు
ఘటన స్థలంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుకాణంలోని సీసీటీవీని పోలీసులు పరిశీలించారు. దుకాణంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి బంగారాన్ని లూటీ చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చోరీకి గురైన దుకాణం సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.