పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ సభను ప్రారంభించారు. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ సభను ప్రారంభించారు. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కొత్తగా లోక్‌సభకు ఎన్నికైన వారి చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ముందుగా సభా నాయకుడు, ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభ సభ్యునిగా ప్రమాణం చేశారు. ఈ ప్రక్రియ సోమ, మంగళవారాల్లో కొనసాగనుంది.