భారతదేశాన్ని ఐటీ రంగంలో మరింత ఇతుకు చేర్చేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విషయాన్నీ స్వయంగా ప్రధానమంత్రి వెల్లడించారు.
భారతదేశాన్ని ఐటీ రంగంలో మరింత ఇతుకు చేర్చేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విషయాన్నీ స్వయంగా ప్రధానమంత్రి వెల్లడించారు. భారతదేశాన్ని ఒక టెక్ హబ్ గా తీర్చిదిద్దేందు, ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ని మరింతగా మెరుగుపరిచేందుకు ఈ పద్దతులను తీసుకువచ్చినట్టుగా తెలిపారు.
Add Asianetnews Telugu as a Preferred Source

బీపీఓ రంగానికి మరింత ఊతమిచ్చేనందుకు ఈ నూతన విధానంలో ఓఎస్పీ ల కోసం రిజిస్ట్రేషన్ ని తొలగించారు. బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ రంగానికి దీనివల్ల పెద్ద ఊతం లభించనుంది. భారత్ మరిన్ని కంపెనీల అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులను దక్కించుకొని ఆర్ధిక రంగానికి ఊతమివ్వడానికి ఇది ఉపయోగపడుతుంది.
Scroll to load tweet…
ఐటీ సెక్టార్ భారతదేశానికి గర్వకారణమని, ఈ రంగం వృద్ధి చెందడానికి తీసుకోవాలిసిన అన్ని చర్యలను తాము తీసుకుంటామని, ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా తెలిపారు.
Scroll to load tweet…
