గ్రేట్ బ్రిటన్ ఇండియా నుండి తీసుకెళ్లిన నిధుల చెల్లింపు విషయమై ఓ చర్చ జరగాల్సిన అసవరం ఉందని ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ నిధులను ఎప్పుడు, ఎలా గ్రేట్ బ్రిటన్ చెల్లిస్తోందనే విషయమై చర్చ జరగాలన్నారు.

న్యూఢిల్లీ: గ్రేట్ బ్రిటన్ ఇండియా నుండి తీసుకెళ్లిన నిధుల చెల్లింపు విషయమై ఓ చర్చ జరగాల్సిన అసవరం ఉందని ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ నిధులను ఎప్పుడు, ఎలా గ్రేట్ బ్రిటన్ చెల్లిస్తోందనే విషయమై చర్చ జరగాలన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Scroll to load tweet…

గ్రేట్ బ్రిటన్ హాలండ్, పోర్చుగల్, ఫ్రాన్స్‌లు ....ఏ ప్రజల నుండి సంపాదించిన ఆస్తులను ఆ దేశ ప్రజలకు ఇచ్చే సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంపద ఎవరికి చెందుతోందో.. వారికి ఈ సంపదను తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకొన్నారు. ఓ ఫోటోను కూడ తన ట్వీట్‌కు జత చేశారు. బ్రిటిష్ వలస పాలనలో ఇండియా నుండి పెద్ద ఎత్తున నిధులను దోచుకెళ్లారు. ఈ విషయంలో వెబ్‌సైట్ ప్రచురించిన వార్తాకథనాన్ని జోడిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు.