Asianet News TeluguAsianet News Telugu

జార్ఖండ్‌లో రెచ్చిపోయిన మావోలు: ఐదుగురు పోలీసుల కాల్చివేత

జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. జంషెడ్‌ పూర్ సమీపంలో భద్రతా దళాలపై కాల్పులు జరిపి.. ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. 

maoists killed five police man in jharkhand
Author
Ranchi, First Published Jun 14, 2019, 8:55 PM IST

జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. జంషెడ్‌ పూర్ సమీపంలో భద్రతా దళాలపై కాల్పులు జరిపి.. ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు.

జార్ఖండ్-పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతం సరైకెలా జిల్లాలోని ఓ మార్కెట్‌లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా సాయుధులైన ఇద్దరు మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు.. అంతేకాకుండా పోలీసు వాహనంలో ఉన్న ఆయుధాలను మావోలు అపహరించుపోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios