Asianet News TeluguAsianet News Telugu

మద్యం మత్తులో స్నేహితుడి మర్మాంగాన్ని కోసేశాడు..!

తన వద్ద ఉన్న పదునైన బ్లేడుతో నయీం అహ్మద్ మర్మాంగాన్ని కోసేశాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని పోలీసలు ముస్తాఫాబాద్ లోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందంటూ జిల్లా ఆస్పత్రికి సిఫార్సు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయలేదు. 

man cut private part of a friend after consuming liquor in uttarpradesh
Author
Hyderabad, First Published Jan 1, 2022, 6:32 AM IST

ఉత్తరప్రదేశ్ : కొత్త సంవత్సరం వేళ దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో పట్టలేని కోపంతో స్నేహితుడి మర్మాంగాన్ని కోసం పారిపోయాడో వ్యక్తి.. ఈ దారుణ ఘటన
uttarpradesh లోని జర్వాల్ ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చింది. liquor మత్తులో ఓ వ్యక్తి స్నేహితుడి మర్మాంగాల్ని కోసేశాడు. నయీం అహ్మద్ (30), సులేమాన్ మంచి స్నేహితులు. ఒక పని నిమిత్తం... జల్వాల్ లో ఇద్దరూ కలిశారు. ఫూటుగా తాగాక conflict మొదలయ్యింది. వాగ్వాదం తీవ్రస్థాయికి చేరి సులేమాన్ కోపంతో రగిలిపోయాడు. 

తన వద్ద ఉన్న పదునైన బ్లేడుతో నయీం అహ్మద్ మర్మాంగాన్ని కోసేశాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని పోలీసలు ముస్తాఫాబాద్ లోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందంటూ జిల్లా ఆస్పత్రికి సిఫార్సు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయలేదు. 

ఇదిలా ఉండగా, 2021, జూన్ లో ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రం కొత్త గూడెంలో జరిగింది. తనను దూషించాడనే కోపంతో ఓ వ్యక్తి... తన మర్మాంగాన్ని, చెవిని కత్తితో  కోసేవాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తోపుడు బండిపై  చిల్లర సామాగ్రి అమ్ముకోవడానికి హైదరాబాద్ కి చెందిన రుద్రారపు కార్తీక్... కొత్తగూడెం రుద్రంపూర్ ప్రాంతానికి అయిదు రోజుల క్రితం వలసవచ్చాడు. స్థానికంగా శిథిలావస్థకు చేరిన ఓ భవనంలో తాత్కాలికంగా నివసిస్తున్నాడు.

Jharkhand లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి.. ప‌లువురి ప‌రిస్థితి విష‌మం

అదే ప్రాంతంలో నివసిస్తున్న కూలీ హుస్సేన్ పాషా మంగళవారం అర్థరాత్రి మద్యం సేవించి.. ఆ మత్తులో కార్తీక్ ను దుర్భాషలాడాడు. దీంతో.. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన కార్తీక్... హుస్సేన్ పాషా చెవి, మర్మాంగాన్ని కత్తితో కోసేశాడు.

ఆ తర్వాత డయల్ 100కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అంతకుముందు 2020లో లక్నో లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మూడు రోజుల్లో పెళ్లి అనగా యువకుడిని అతని మిత్రులు అడవిలోకి ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత అతని మర్మాంగాన్ని కోసేసి పారిపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్ పాట్ జిల్లాలో చోటు చేసుకుంది. 

వరుడు అంతకు ముందు ఇద్దరి వద్ద డబ్బులు అప్పు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వలేదు. దాంతో ఆ ఇద్దరు వ్యక్తులు వరుడిని అడవిలోకి ఎత్తుకెళ్లారు. అతని మర్మాంగాన్ని కోసేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. దాంతో ఏం చేయాలో తెలియక వరుడు ఆందోళనకు గురయ్యాడు. కింద పడిన తన మర్మాంగాన్ని తీసుకుని వెనుదిరిగాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత స్థానికులకు విషయం తెలిసిందే. వెంటనే అంబులెన్స్ కు కాల్ చేసారు సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios