Asianet News TeluguAsianet News Telugu

శివకాశీ: బాణాసంచా కర్మాగారంలో పేలుడు, నలుగురి మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. విరుద్‌నగర్ జిల్లా శివకాశీలోని ఓ బాణాసంచా తయారీ యూనిట్‌లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. 

Major explosion at cracker factory near Sivakasi
Author
Sivakasi, First Published Feb 19, 2020, 8:07 PM IST

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. విరుద్‌నగర్ జిల్లా శివకాశీలోని ఓ బాణాసంచా తయారీ యూనిట్‌లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

పేలుడు ధాటికి బాణాసంచా తయారీ కూలీలు ఎగిరిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios