Asianet News TeluguAsianet News Telugu

ఆగని కరోనా వ్యాప్తి: మహారాష్ట్రలో జూలై 31వరకు లాక్‌డౌన్ పొడిగింపు

కరోనాను నిరోధించేందుకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఈ ఏడాది జూలై 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదౌతున్న విషయం తెలిసిందే.

Maharashtra Extends Lockdown Till July 31 Day After Urging Caution
Author
Mumbai, First Published Jun 29, 2020, 3:39 PM IST

కరోనాను నిరోధించేందుకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఈ ఏడాది జూలై 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదౌతున్న విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios