దేశంలో కరోనా వ్యాధి అదుపులోకి వస్తుంది శుక్రవారం 19,02,009  మందికి  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా...60,753 మందికి పాజిటివ్ గా తేలింది. గత ఐదు రోజులుగా రోజువారి కేసులు 60 వేల మార్పు వస్తే నమోదవుతున్నాయి.  తాజా 1,647 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు.  

దేశంలో కరోనా వ్యాధి అదుపులోకి వస్తుంది శుక్రవారం 19,02,009 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా...60,753 మందికి పాజిటివ్ గా తేలింది. గత ఐదు రోజులుగా రోజువారి కేసులు 60 వేల మార్పు వస్తే నమోదవుతున్నాయి. తాజా 1,647 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు.

క్రితం రోజు తో పోల్చితే మృతుల సంఖ్యలో కొద్దిగా పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం, మొత్తం కేసులు 2.98కోట్లకు చేరగా.. 3,85,137 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీల కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం 7,60,019 మంది కోవిడ్ తో బాధపడుతుండగా... క్రియాశీల రేటు 2.55 శాతానికి తగ్గింది.

నిన్న 97,743మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 2.86 కోట్ల మంది వైరస్ నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 96.16 శాతానికి పెరిగింది. మరోపక్క నిన్న 33,00,085 మంది టీకాలు వేయించుకున్నారు. మొత్తంగా పంపిన అయిన డోసుల సంఖ్య 27 కోట్ల మార్కును దాటినట్లు కేంద్రం వెల్లడించింది.