Asianet News TeluguAsianet News Telugu

రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం

రాజస్ధాన్‌లో భారత వాయుసేనకు చెందిన విమానం ఒకటి కూలిపోయింది. ఆదివారం ఉదయం జోధ్‌పూర్ నుంచి బయలుదేరిన మిగ్-27 యూపీజీ విమానం అక్కడికి 180 కిలోమీటర్ల దూరంలోని సిరోహి ప్రాంతంలో కూలిపోయింది. 

IAF MiG 27 Fighter Jet Crashes In Rajasthan
Author
Jodhpur, First Published Mar 31, 2019, 1:39 PM IST

రాజస్ధాన్‌లో భారత వాయుసేనకు చెందిన విమానం ఒకటి కూలిపోయింది. ఆదివారం ఉదయం జోధ్‌పూర్ నుంచి బయలుదేరిన మిగ్-27 యూపీజీ విమానం అక్కడికి 180 కిలోమీటర్ల దూరంలోని సిరోహి ప్రాంతంలో కూలిపోయింది.

ఆయితే ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న వైమానిక అధికారులు ప్రమాదం గురించి ఆరా తీస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios