Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో లేడీ డాక్టర్ హత్య: ఆ తర్వాత ఇద్దరు వైద్యుల అదృశ్యం

పాతికేళ్ల మహిళా వైద్యురాలిని ఆమె ఇంట్లోనే గొంతు కోసి చంపారు. ఆ తర్వాత అదే ఫ్లాట్ లో ఉండే ఇద్దరు వైద్యులు అదృశ్యమయ్యారు. 

Delhi Doctor, 25, Found Murdered, 2 Suspects Including Doctor Missing
Author
New Delhi, First Published May 1, 2019, 12:50 PM IST

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళా వైద్యురాలు దారుణ హత్యకు గురయ్యారు. పాతికేళ్ల మహిళా వైద్యురాలిని ఆమె ఇంట్లోనే గొంతు కోసి చంపారు. ఆ తర్వాత అదే ఫ్లాట్ లో ఉండే ఇద్దరు వైద్యులు అదృశ్యమయ్యారు. 

ఈ సంఘటన ఉత్తర ఢిల్లీలోని రంజీత్ నగర్ లో చోటు చేసుకుంది.  ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత గరిమా మిశ్రా ఎండీ కోసం సిద్ధమవుతోంది. అదృశ్యమైన ఇద్దరు వైద్యులు కూడా ఉన్నత చదువుల కోసం తయారవుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios