విమానంలో సాంకేతిక లోపం: ఫ్లైట్లో కేంద్ర మంత్రి గడ్కరీ
విమానంలో సాంకేతిక లోపాన్ని చివరి నిమిషంలో పైలెట్ గుర్తించారు. టేకాఫ్ సమయంలో పైలెట్ గుర్తించాడు. దీంతో విమానం నుండి ప్రయాణీకులను దింపేశారు.
ముంబై: నాగ్పూర్-ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానంలో మంగళవారం నాడు సాంకేతిక లోపం చోటు చేసుకొంది. విమానం టేకాఫ్ సమయంలో పైలెట్ ఈ విషయాన్ని గుర్తించాడు. ఈ విమానంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడ ఉన్నాడు. వెంటనే విమానం నుండి ప్రయాణీకులను దించేశారు.
నాగ్పూర్- ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకొంది. టేకాఫ్ సమయంలో ఈ విషయాన్ని పైలెట్ గుర్తించాడు. వెంటనే ఆయన విమానం నుండి ప్రయాణీకులను కిందకు దించేశారు. విమానం టేకాఫ్ అయితే ప్రమాదం చోటు చేసుకొనేదనే చెబుతున్నారు. ఈ విమానంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడ ఉన్నారు.