అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం : ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ .. దూరంగా ఈ నేతలు
జనవరి 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తాము హాజరుకాలేమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరి స్పష్టం చేశారు. ఇప్పటికే వీరందరికీ అయోధ్య రామ మందిర ప్రతినిధులు ఆహ్వానాలు అందజేసిన సంగతి తెలిసిందే.
![Congress president Mallikarjun Kharge, Sonia Gandhi and Adhir Ranjan Chowdhury declined invitation of attending Ram Mandir event ksp Congress president Mallikarjun Kharge, Sonia Gandhi and Adhir Ranjan Chowdhury declined invitation of attending Ram Mandir event ksp](https://static-ai.asianetnews.com/images/01hjsstwnrj2v4grdte2t68jm1/4--20-_363x203xt.jpg)
జనవరి 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తాము హాజరుకాలేమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరి స్పష్టం చేశారు. ఇప్పటికే వీరందరికీ అయోధ్య రామ మందిర ప్రతినిధులు ఆహ్వానాలు అందజేసిన సంగతి తెలిసిందే.