Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరిగిన డీఏ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు వున్న 17 శాతంగా వున్న డీఏను 28 శాతానికి పెంచుతున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

Centre hikes DA for central govt employees to 28 percent ksp
Author
New Delhi, First Published Jul 14, 2021, 3:02 PM IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు వున్న 17 శాతంగా వున్న డీఏను 28 శాతానికి పెంచుతున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 7వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు డీఏను పెంచుతున్నట్లు తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios