Asianet News TeluguAsianet News Telugu

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఎనిమిది మంది దుర్మణం

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై ఫతేబాద్ వద్ద వేగంగా వెళుతున్న ఎర్టికా కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. 

8 killed in uttarpradesh road accident
Author
Lucknow, First Published Apr 11, 2019, 2:34 PM IST

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై ఫతేబాద్ వద్ద వేగంగా వెళుతున్న ఎర్టికా కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది దుర్మరణం పాలవ్వగా.. కొంతమంది క్షతగాత్రులయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు అందాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios