Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ ఆస్పత్రిలో చెలరేగిన మంటలు: 8 మంది రోగుల మృతి

గుజరాత్ లోని అహ్మబాదులో గల ఓ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మంది రోగులు మృత్యువాత పడ్డారు. ఐసీయూలో ఈ ప్రమాదం సంభవించడంతో ఇతర రోగులను ఇతర ఆస్పత్రుకు తరలించారు.

8 dead after fire breaks out at Covid-19 hospital in Ahmedabad
Author
Ahmedabad, First Published Aug 6, 2020, 8:13 AM IST

అహ్మదాబాద్: గుజరాత్ లోని అహ్మదాబాద్ కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మంది మృత్యువాత పడ్డారు. శ్రేయ్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. 

ఆస్పత్రిలో సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా 35 మంది రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు తెలుస్తోంది. ఫైర్ పైటర్స్ అగ్నిప్రమాదాన్ని అరికట్టాయి. ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో ఈ ప్రమాదం సంభవించింది.

వివరాలు అందాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios