Asianet News TeluguAsianet News Telugu

ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్, నలుగురు మావోలు హతం

ఛత్తీస్‌గడ్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. భద్రతా దళాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోలు హతమయ్యారు. 

4 Maoists killed in Sukma encounter
Author
Sukma, First Published Mar 26, 2019, 8:48 AM IST

ఛత్తీస్‌గడ్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. భద్రతా దళాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోలు హతమయ్యారు. సుక్మా జిల్లాలో మావోలు సంచరిస్తున్నారన్న సమాచారంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న భద్రతా దళాలకు మావోలు తారసపటడంతో ఇరు వర్గాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios