Asianet News TeluguAsianet News Telugu

నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరి మృతి

నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు కూలీలు మరణించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని యశ్వంత్ పూర్ నగరంలో వెలుగుచూసింది. 

2 Dead, 7 Rescued As Building Collapses In Bangalore
Author
Hyderabad, First Published Apr 5, 2019, 10:10 AM IST

నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు కూలీలు మరణించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని యశ్వంత్ పూర్ నగరంలో వెలుగుచూసింది. యశ్వంత్ పూర్ నగరంలో శుక్రవారం తెల్లవారుజామున నాలుగుగంటలకు నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. 

ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. శిథిలాల కింద కొందరు ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios