Asianet News TeluguAsianet News Telugu

లోయలో పడ్డ బస్సు: జమ్మూలో 12మంది మృతి

జమ్మూ కాశ్మీర్‌లో మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మృతి చెందారు.  మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

12 killed in Jammu and Kashmir road accident
Author
Jammu and Kashmir, First Published Aug 21, 2018, 1:27 PM IST


జమ్మూకాశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌లో మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మృతి చెందారు.  మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని  కిష్టవార్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. యాత్రికులతో  వెళ్తున్న  బస్సు  దోల్ ఏరియాలో లోయలో పడిపోయింది.  బస్సుపై డ్రైవర్ కంట్రోల్ తప్పిపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు భావిస్తున్నారు. 

 

 

 ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరుతీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు  కొండచరియలు విరిగిపడడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడ పోలీసులు  ఆరా తీస్తున్నారు.  సంఘటన స్థలంలో సహాయక చర్యలను చేపట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios