Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో ఘోర ప్రమాదం: రెండు కార్లు ఢీ 12 మంది మృతి

కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఈ ఘటన బెంగుళూరు- మంగుళూరు జాతీయ రహదారిపై చోటు చేసుకొంది.
 

12 dead in road accident in karnataka
Author
Bangalore, First Published Mar 6, 2020, 7:28 AM IST

కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఈ ఘటన బెంగుళూరు- మంగుళూరు జాతీయ రహదారిపై చోటు చేసుకొంది.

Also read:ఘెర రోడ్డు ప్రమాదం...8మంది మృతి, 22మందికి గాయాలు

కర్ణాటకలోని మంగుళూరు- బెంగుళూరు జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో వెనుక నుండి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమమాదంలో 12 మంది మృతి చెందారు.
 

బైలాదాకెరే వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది.  బోల్తా పడిన కారును వెనుక నుండి వస్తున్న కారు ఢీకొట్టింది.  దీంతో 12 మంది మృతి చెందారు. విషయం తెలుసుకొన్న వెంటనే పోలీసులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంతో బెంగుళూరు-మంగుళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios