Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమావంలో 12 మంది మృతి చెందారు. 

12 dead in maharashtra road accident
Author
Mumbai, First Published Aug 19, 2019, 6:37 AM IST


ముంబై:మహారాష్ట్రలోని దులే జిల్లా దొండైచ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు, కంటైనర్ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంబవించింది. ఔరంగబాద్ నుండి మహారాష్ట్ర వైపు బస్సు వెళ్తుంది.

ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios