మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమావంలో 12 మంది మృతి చెందారు.
ముంబై:మహారాష్ట్రలోని దులే జిల్లా దొండైచ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు, కంటైనర్ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంబవించింది. ఔరంగబాద్ నుండి మహారాష్ట్ర వైపు బస్సు వెళ్తుంది.
ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 19, 2019, 6:37 AM IST