Asianet News TeluguAsianet News Telugu

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం... 11మంది దుర్మరణం

జోద్ పూర్ జిల్లాలోని బలోత్రా-ఫలోడీ జాతీయ రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

11killed,3 injured in truck-jeep collision in rajasthan's jodhpur
Author
Hyderabad, First Published Mar 14, 2020, 10:45 AM IST

రాజస్థాన్ రాష్ట్రం జోద్ పూర్ లో శనివారం ఘోర రోడ్డు  ప్రమాదం చోటుచేసుకుంది. జీపుని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జోద్ పూర్ జిల్లాలోని బలోత్రా-ఫలోడీ జాతీయ రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios