Asianet News TeluguAsianet News Telugu

సుకుమా జిల్లాలో ఎన్‌కౌంటర్...10 మంది మావోల హతం..?

ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా తెల్లవారుజామున తుపాకీ మోతతో దద్దరిల్లింది. దండకారణ్యంలో మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 

10 maoists killed in sukuma District
Author
Chhattisgarh, First Published Nov 30, 2018, 7:59 AM IST

ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా తెల్లవారుజామున తుపాకీ మోతతో దద్దరిల్లింది. దండకారణ్యంలో మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరోవైపు మావోల కాల్పుల్లో భద్రతా దళాలకు చెందిన కమాండర్ మరణించినట్లుగా సమాచారం. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios