టర్కీ పర్యాటక శాఖ భారతీయులకు రాసినట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ దేశ పర్యటనను రద్దు చేసుకుంటున్న పర్యాటకులను టర్కీ వేడుకుంటున్నట్లుగా ఆ లేఖ ఉంది. . 

India Pakistan: టర్కీ పర్యాటక శాఖ భారతీయ పర్యాటకులకు రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇండియా, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ పాక్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించడమే కాదు ఆయుధ సాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే భారతీయులు బాయ్ కాట్ టర్కీ పేరిట ఆ దేశ పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. దీంతో తమ పర్యాటక రంగం దెబ్బతిని ఆదాయం పడిపోవడంతో టర్కీ దిగివచ్చింది... తమ దేశ పర్యటనను రద్దు చేసుకోవద్దని, భారతీయ పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం లేదని అందులో వేడుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
Scroll to load tweet…