ప్రస్తుతం సోలార్ ఎనర్జీ వినియోగం భారీగా పెరుగుతోంది. ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సోలార్ వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. మన పొరుగు దేశమైన పాకిస్థాన్లో కూడా సోలార్ విప్లవం పెరుగుతోంది.
అమెరికా విదేశీ విద్యార్థుల వీసాలపై కఠిన వైఖరి చేపట్టడంతో చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వీసా ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేత.
ట్రంప్ హార్వర్డ్ను దేశానికి ముప్పుగా పేర్కొన్నారు. విదేశీ విద్యార్థులపై ఆంక్షలకు హార్వర్డ్ కోర్టుకు వెళ్లగా, ట్రంప్ నిర్ణయాన్ని న్యాయస్థానం నిలిపివేసింది.
అమెరికా ఫెడరల్ కోర్టు, ట్రంప్ విదేశీ ఉత్పత్తులపై విధించిన సుంకాలు చట్ట విరుద్ధమని పేర్కొంది. అధ్యక్షునికి ఏకపక్ష అధికారాలు లేవని తీర్పు వెల్లడించింది.
ఎలాన్ మస్క్ DOGE విభాగం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ట్రంప్ పాలనలో ఇచ్చిన అవకాశం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
NB.1.8.1 వేరియంట్ చైనా, హాంకాంగ్లో కేసులు పెంచింది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్నా, తీవ్రత తక్కువగా ఉంది.
యూఎస్ సోషల్ మీడియా సెన్సార్ చేసే విదేశీ అధికారులపై వీసా నిషేధం విధించిన అమెరికా, తాము స్వేచ్ఛను కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదెవ్ ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
భారతదేశం నుండి ఇరాన్కు వెళ్ళిన ముగ్గురు భారతీయులు కనిపించకుండా పోయారని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. వారిని వెతికేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది.