బుధవారం హైదరాబాద్లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ప్రసిద్ధ నవల ‘వేయిపడగలు’ ఆంగ్ల అనువాదం ‘ థౌజంట్ హుడ్స్’ను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.
బుధవారం హైదరాబాద్లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ప్రసిద్ధ నవల ‘వేయిపడగలు’ ఆంగ్ల అనువాదం ‘ థౌజంట్ హుడ్స్’ను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.
అనంతరం వెంకయ్య మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ భాషల్లోని సారం మనకు అవసరమని, దాని వల్ల విద్యావికాసం జరుగుతుందన్నారు
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 2, 2019, 8:19 PM IST