కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్న తరుణంలో నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పోలీశ్ శాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుల్స్-2200, ఫైర్మెన్-400, జైలు వార్డర్లు- 123 కలిపి మొత్తం 2,723 పోస్టులను భర్తీ చేయనున్నారు.
కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్న తరుణంలో నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పోలీశ్ శాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుల్స్-2200, ఫైర్మెన్-400, జైలు వార్డర్లు- 123 కలిపి మొత్తం 2,723 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉండాలి.
Add Asianetnews Telugu as a Preferred Source

ఎంపిక: దేహదారుఢ్య, రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా
దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీలకు-రూ.300, ఎస్సీ, ఎస్టీలకు-రూ150
ఆన్లైన్లో దరఖాస్తులు పూరించేందుకు చివరి తేది: 07.12.2018
పరీక్ష తేది: 06.01.2018
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ : http://slprb.ap.gov.in/
