MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • టీపీసీసీ చీఫ్ పదవి: కాంగ్రెస్‌లో హీట్, ఢీల్లీకి కాంగ్రెస్ సీనియర్లు

టీపీసీసీ చీఫ్ పదవి: కాంగ్రెస్‌లో హీట్, ఢీల్లీకి కాంగ్రెస్ సీనియర్లు

టీపీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరిని ఎంపిక చేయనుందనేది ప్రస్తుతం చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ  నేతల నుండి అభిప్రాయ సేకరణ పూర్తైంది. ఠాగూర్ నివేదిక ఆధారంగా పీసీసీ చీఫ్ ఎంపికపై నాయకత్వం నిర్ణయం తీసుకోనుంది.

2 Min read
narsimha lode
Published : Dec 13 2020, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
<p>టీపీసీసీ చీఫ్ పదవి కాంగ్రెస్ పార్టీలో హీట్‌ పెంచింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరుతున్నారు. టీపీసీసీ చీఫ్ పదవి విషయమై కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.</p>

<p>టీపీసీసీ చీఫ్ పదవి కాంగ్రెస్ పార్టీలో హీట్‌ పెంచింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరుతున్నారు. టీపీసీసీ చీఫ్ పదవి విషయమై కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.</p>

టీపీసీసీ చీఫ్ పదవి కాంగ్రెస్ పార్టీలో హీట్‌ పెంచింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరుతున్నారు. టీపీసీసీ చీఫ్ పదవి విషయమై కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

212
<p>జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు కార్పోరేట్ స్థానాలకే పరిమితమైంది. దీంతో టీపీసీసీ చీఫ్ పదదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ పార్టీ నేతల నుండి అభిప్రాయాలను సేకరించారు.</p>

<p>జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు కార్పోరేట్ స్థానాలకే పరిమితమైంది. దీంతో టీపీసీసీ చీఫ్ పదదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ పార్టీ నేతల నుండి అభిప్రాయాలను సేకరించారు.</p>

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు కార్పోరేట్ స్థానాలకే పరిమితమైంది. దీంతో టీపీసీసీ చీఫ్ పదదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ పార్టీ నేతల నుండి అభిప్రాయాలను సేకరించారు.

312
<p>మూడు రోజుల పాటు పార్టీ నేతల నుండి అభిప్రాయాలను సేకరించి శనివారం నాడు ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. పీసీసీ చీఫ్ పదవి కోసం &nbsp;కాంగ్రెస్ పార్టీ నేతల నుండి మాణికం ఠాగూర్ అభిప్రాయాలను &nbsp;సేకరించారు. టీపీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు లతో పాటు &nbsp;మరికొందరి నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.</p>

<p>మూడు రోజుల పాటు పార్టీ నేతల నుండి అభిప్రాయాలను సేకరించి శనివారం నాడు ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. పీసీసీ చీఫ్ పదవి కోసం &nbsp;కాంగ్రెస్ పార్టీ నేతల నుండి మాణికం ఠాగూర్ అభిప్రాయాలను &nbsp;సేకరించారు. టీపీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు లతో పాటు &nbsp;మరికొందరి నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.</p>

మూడు రోజుల పాటు పార్టీ నేతల నుండి అభిప్రాయాలను సేకరించి శనివారం నాడు ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. పీసీసీ చీఫ్ పదవి కోసం  కాంగ్రెస్ పార్టీ నేతల నుండి మాణికం ఠాగూర్ అభిప్రాయాలను  సేకరించారు. టీపీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు లతో పాటు  మరికొందరి నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

412
<p>టీపీసీసీ చీఫ్ పదవి విషయమై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవాలని &nbsp;కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారు. &nbsp;రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోసం సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉందని సమాచారం.</p>

<p>టీపీసీసీ చీఫ్ పదవి విషయమై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవాలని &nbsp;కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారు. &nbsp;రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోసం సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉందని సమాచారం.</p>

టీపీసీసీ చీఫ్ పదవి విషయమై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవాలని  కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారు.  రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోసం సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉందని సమాచారం.

512
<p>టీపీసీసీ చీఫ్ పదవి కోసం &nbsp;పార్టీ నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీలో అందరి నేతలను కలుపుకొనివవెళ్లే మాజీ మంత్రి శ్రీధర్ బాబును కొందరు నేతలు సూచించారని సమాచారం.</p>

<p>టీపీసీసీ చీఫ్ పదవి కోసం &nbsp;పార్టీ నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీలో అందరి నేతలను కలుపుకొనివవెళ్లే మాజీ మంత్రి శ్రీధర్ బాబును కొందరు నేతలు సూచించారని సమాచారం.</p>

టీపీసీసీ చీఫ్ పదవి కోసం  పార్టీ నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీలో అందరి నేతలను కలుపుకొనివవెళ్లే మాజీ మంత్రి శ్రీధర్ బాబును కొందరు నేతలు సూచించారని సమాచారం.

612
<p>మరోవైపు మెజారిటీ నేతలు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేరును కూడ సూచించినట్టుగా ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఈ విషయమై అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది.</p>

<p>మరోవైపు మెజారిటీ నేతలు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేరును కూడ సూచించినట్టుగా ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఈ విషయమై అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది.</p>

మరోవైపు మెజారిటీ నేతలు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేరును కూడ సూచించినట్టుగా ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఈ విషయమై అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది.

712
<p>ఎవరికి పీసీసీ చీఫ్ పదవిని ఇస్తే ఏ రకమైన పరిస్థితులు ఉంటాయనే విషయమై కూడ పార్టీ నేతలు ఇప్పటికే ఠాగూర్ దృష్టికి తీసుకొచ్చారు.&nbsp;</p>

<p>ఎవరికి పీసీసీ చీఫ్ పదవిని ఇస్తే ఏ రకమైన పరిస్థితులు ఉంటాయనే విషయమై కూడ పార్టీ నేతలు ఇప్పటికే ఠాగూర్ దృష్టికి తీసుకొచ్చారు.&nbsp;</p>

ఎవరికి పీసీసీ చీఫ్ పదవిని ఇస్తే ఏ రకమైన పరిస్థితులు ఉంటాయనే విషయమై కూడ పార్టీ నేతలు ఇప్పటికే ఠాగూర్ దృష్టికి తీసుకొచ్చారు. 

812
<p>ఇప్పటివరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నారు. బీసీ సామాజికవర్గానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కేటాయించాలనే డిమాండ్ కూడ ఉంది.</p>

<p>ఇప్పటివరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నారు. బీసీ సామాజికవర్గానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కేటాయించాలనే డిమాండ్ కూడ ఉంది.</p>

ఇప్పటివరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నారు. బీసీ సామాజికవర్గానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కేటాయించాలనే డిమాండ్ కూడ ఉంది.

912
<p>రాష్ట్రంలో వరుసగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. కాంగ్రెస్ ను దాటి బీజేపీ ముందు వరుసలో నిలుస్తోంది. టీఆర్ఎస్ కు తామే ప్రత్నామ్నాయమని బీజేపీ చెబుతోంది. &nbsp;</p>

<p>రాష్ట్రంలో వరుసగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. కాంగ్రెస్ ను దాటి బీజేపీ ముందు వరుసలో నిలుస్తోంది. టీఆర్ఎస్ కు తామే ప్రత్నామ్నాయమని బీజేపీ చెబుతోంది. &nbsp;</p>

రాష్ట్రంలో వరుసగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. కాంగ్రెస్ ను దాటి బీజేపీ ముందు వరుసలో నిలుస్తోంది. టీఆర్ఎస్ కు తామే ప్రత్నామ్నాయమని బీజేపీ చెబుతోంది.  

1012
<p>బీజేపీకి ధీటుగా సమాధానం చెప్పే నాయకత్వం పార్టీకి అవసరమని కాంగ్రెస్ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. అంతేకాదు 2023 వరకు పార్టీని నడిపే సమర్ధత ఉన్నవారికి పార్టీ నాయకత్వ బాధ్యతలను కట్టబెట్టాలని కోరుతున్నారు.</p>

<p>బీజేపీకి ధీటుగా సమాధానం చెప్పే నాయకత్వం పార్టీకి అవసరమని కాంగ్రెస్ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. అంతేకాదు 2023 వరకు పార్టీని నడిపే సమర్ధత ఉన్నవారికి పార్టీ నాయకత్వ బాధ్యతలను కట్టబెట్టాలని కోరుతున్నారు.</p>

బీజేపీకి ధీటుగా సమాధానం చెప్పే నాయకత్వం పార్టీకి అవసరమని కాంగ్రెస్ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. అంతేకాదు 2023 వరకు పార్టీని నడిపే సమర్ధత ఉన్నవారికి పార్టీ నాయకత్వ బాధ్యతలను కట్టబెట్టాలని కోరుతున్నారు.

1112
<p><br />ఈ విషయాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వివరించేందుకు గాను కాంగ్రెస్ సీనియర్లు ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నారు.</p>

<p><br />ఈ విషయాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వివరించేందుకు గాను కాంగ్రెస్ సీనియర్లు ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నారు.</p>


ఈ విషయాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వివరించేందుకు గాను కాంగ్రెస్ సీనియర్లు ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నారు.

1212
<p>భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, పోడెం వీరయ్య తదితరులు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. రేపు లేదా ఎల్లుండి వీరంతా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.</p>

<p>భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, పోడెం వీరయ్య తదితరులు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. రేపు లేదా ఎల్లుండి వీరంతా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.</p>

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, పోడెం వీరయ్య తదితరులు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. రేపు లేదా ఎల్లుండి వీరంతా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
Recommended image2
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Recommended image3
Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved