ఎన్టీఆర్ 25వ వర్ధంతి... చంద్రబాబు నుండి దేవాన్ష్ వరకు ఘన నివాళి (ఫోటోలు)
First Published Jan 18, 2021, 12:36 PM IST
హైదరాబాద్: టిడిపి అదినేత, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్బంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. ఆయనతో పాటు తనయుడు నారా లోకేష్, మనవడు దేవాన్షుతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు కూడా చంద్రబాబు వెంట ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని నివాళులు అర్పించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కూడా తన తండ్రికి నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ వర్ధంతి... ఘాట్ వద్దకు చేరుకుంటున్న ఆయన తనయుడు బాలయ్య

ఎన్టీఆర్ఘా ట్ వద్దకు నివాళి అర్పిస్తున్న బాలయ్య

ఎన్టీఆర్ వర్ధంతి... ఘాట్ వద్ద చంద్రబాబు కుటుంబం మరియు టిడిపి నాయకులు

ఎన్టీఆర్ వర్ధంతి... తండ్రి సమాధి వద్ద బాలయ్య

ఎన్టీఆర్ ఘాట్ వద్ద తనయుడు హిమాన్షుతో నారా లోకేష్

ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు,లోకేష్, హిమాన్షు

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పిస్తున్న నారా లోకేష్

ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుంటున్న చంద్రబాబు

ఎన్టీఆర్ వర్ధంతి... ఘాట్ వద్ద నివాళి అర్పిస్తున్న చంద్రబాబు

ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు

ఎన్టీఆర్ వర్ధంతి... ఘాట్ వద్దకు చేరుకుంటున్న చంద్రబాబు

ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు మరియు టిడిపి నాయకులు

ఎన్టీఆర్ వర్ధంతి... ఘాట్ వద్ద బాలయ్య
