MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • అందరం కలిసి టీం వర్క్ చేద్దాం: పల్లెనిద్రలో మంత్రి వ్యాఖ్యలు

అందరం కలిసి టీం వర్క్ చేద్దాం: పల్లెనిద్రలో మంత్రి వ్యాఖ్యలు

హరితహారం, పల్లెప్రగతి వంటి సామూహిక పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం, అవగాహన పెరగాలన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

1 Min read
Arun Kumar P | Asianet News
Published : Jan 17 2021, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో పల్లెనిద్రలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. గ్రామస్తులతో కలిసి గ్రామమంతా తిరుగుతూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో పల్లెనిద్రలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. గ్రామస్తులతో కలిసి గ్రామమంతా తిరుగుతూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో పల్లెనిద్రలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. గ్రామస్తులతో కలిసి గ్రామమంతా తిరుగుతూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.
24
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజల్లో చైతన్యం పెరగాలన్నారు. హరితహారం, పల్లెప్రగతి వంటి సామూహిక పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం, అవగాహన పెరగాలన్నారు. సామూహిక కార్యక్రమాలు విజయవంతమైతే గొప్ప సమాజం నిర్మాణమవుతుందన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజల్లో చైతన్యం పెరగాలన్నారు. హరితహారం, పల్లెప్రగతి వంటి సామూహిక పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం, అవగాహన పెరగాలన్నారు. సామూహిక కార్యక్రమాలు విజయవంతమైతే గొప్ప సమాజం నిర్మాణమవుతుందన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజల్లో చైతన్యం పెరగాలన్నారు. హరితహారం, పల్లెప్రగతి వంటి సామూహిక పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం, అవగాహన పెరగాలన్నారు. సామూహిక కార్యక్రమాలు విజయవంతమైతే గొప్ప సమాజం నిర్మాణమవుతుందన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు.
34
'' గ్రామాలు స్వయం పోషకాలు కావాలి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సాగునీటి రాకతో పల్లెలలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తించే సాగునీటికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది'' అని అన్నారు.

'' గ్రామాలు స్వయం పోషకాలు కావాలి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సాగునీటి రాకతో పల్లెలలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తించే సాగునీటికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది'' అని అన్నారు.

'' గ్రామాలు స్వయం పోషకాలు కావాలి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సాగునీటి రాకతో పల్లెలలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తించే సాగునీటికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది'' అని అన్నారు.
44
''ప్రజల సమస్యల పరిష్కారానికే పల్లెనిద్ర చేస్తున్నా. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి టీం వర్క్ చేస్తే సమస్యల పరిష్కారం సాధ్యం అవుతుంది. సమస్యల యొక్క మూలాలు తెలిస్తేనే వాటి పరిష్కారం సాధ్యం అవుతుంది. పల్లెనిద్రలతో ప్రజల సమస్యలు దగ్గర నుండి చూస్తే ప్రజల కోణం నుండి అర్ధం అవుతుంది. అప్పుడు పనుల ప్రాధాన్యతా క్రమం అర్ధం అవుతుంది. అందుకే ప్రణాళికాబోర్డు ఉపాధ్యక్షుడిగా పల్లెనిద్రలను ప్రారంభించాను. మంత్రిగా దానిని కొనసాగిస్తున్నాను'' అని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు.

''ప్రజల సమస్యల పరిష్కారానికే పల్లెనిద్ర చేస్తున్నా. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి టీం వర్క్ చేస్తే సమస్యల పరిష్కారం సాధ్యం అవుతుంది. సమస్యల యొక్క మూలాలు తెలిస్తేనే వాటి పరిష్కారం సాధ్యం అవుతుంది. పల్లెనిద్రలతో ప్రజల సమస్యలు దగ్గర నుండి చూస్తే ప్రజల కోణం నుండి అర్ధం అవుతుంది. అప్పుడు పనుల ప్రాధాన్యతా క్రమం అర్ధం అవుతుంది. అందుకే ప్రణాళికాబోర్డు ఉపాధ్యక్షుడిగా పల్లెనిద్రలను ప్రారంభించాను. మంత్రిగా దానిని కొనసాగిస్తున్నాను'' అని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు.

''ప్రజల సమస్యల పరిష్కారానికే పల్లెనిద్ర చేస్తున్నా. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి టీం వర్క్ చేస్తే సమస్యల పరిష్కారం సాధ్యం అవుతుంది. సమస్యల యొక్క మూలాలు తెలిస్తేనే వాటి పరిష్కారం సాధ్యం అవుతుంది. పల్లెనిద్రలతో ప్రజల సమస్యలు దగ్గర నుండి చూస్తే ప్రజల కోణం నుండి అర్ధం అవుతుంది. అప్పుడు పనుల ప్రాధాన్యతా క్రమం అర్ధం అవుతుంది. అందుకే ప్రణాళికాబోర్డు ఉపాధ్యక్షుడిగా పల్లెనిద్రలను ప్రారంభించాను. మంత్రిగా దానిని కొనసాగిస్తున్నాను'' అని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Recommended image2
Now Playing
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
Recommended image3
Now Playing
Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved