MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • జనగామలో జంపింగ్ పాలిటిక్స్... బిఆర్ఎస్ గూటికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు

జనగామలో జంపింగ్ పాలిటిక్స్... బిఆర్ఎస్ గూటికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు మరింత హీటెక్కుతున్నాయి. నాయకులు పార్టీలు మారుతుండటంతో రాజకీయ సమీకరణలు కూడా వేగంగా మారుతున్నాయి.  

1 Min read
Author : Arun Kumar P
Published : Aug 14 2023, 11:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Janagama Politics

Janagama Politics

జనగామ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసి తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు అన్ని పార్టీలు భారీగా చేరికలను ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రస్థాయిలోనే కాదు గ్రామ స్థాయిలోనూ ఈ  చేరికలు కొనసాగుతున్నాయి. ఇలా తాజాగా జనగామ జిల్లాకు చెందిన ద్వితీయశ్రేణి కాంగ్రెస్ నాయకులు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సమక్షంలో బిఆర్ఎస్ గూటికి చేరారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Janagama Politics

Janagama Politics

జనగామ జిల్లా దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెం, గొల్లపల్లి, మన్ పహాడ్ గ్రామాల ఎంపిటిసి మహ్మద్ జకీర్ హుస్సేన్ బిఆర్ఎస్ లో చేరారు. కామారెడ్డిగూడెం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్, యువజన నాయకుడు మహ్మద్ మేహర్ తో పాటు మరికొందరు నాయకులు ఎంపిటిసి జకీర్ తో పాటు అధికార పార్టీలో చేరారు. 

34
Janagama Politics

Janagama Politics

వరంగల్ జిల్లాలోని మంత్రి ఎర్రబెల్లి స్వగ్రామ పర్వతగిరిలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఎంపిటిసి జకీర్ తో పాటు ఆయన వెంటవచ్చిన నాయకులకు బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. 

44
Janagama Politics

Janagama Politics

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...  కాంగ్రెస్ పార్టీని వీడి తమతో కలిసి పనిచేసేందుకు సిద్దమైన నాయకులను కలుపుకుపోవాలని బిఆర్ఎస్ నాయకులకు సూచించారు. తమ పార్టీలో చేరేవారికి సముచిత గౌరవం, గుర్తింపు వుంటుందని అన్నారు. అందరూ కలిసి కేసీఆర్ పాలనలో అందిస్తున్న ప్రభుత్వ పథకాలను, చేసిన అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత రాష్ట్ర సమితి

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. 3 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఈ జిల్లాల్లో డేంజర్ గాలులు
Recommended image2
RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
Recommended image3
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved