MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • ప్రపంచ జనాభాలో ఎంత శాతం మంది స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు?; ఇదొక అద్భుతమైన...

ప్రపంచ జనాభాలో ఎంత శాతం మంది స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు?; ఇదొక అద్భుతమైన...

భారతదేశంలో 430 కోట్ల ప్రజలు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారు. ఈ విషయాన్నీ GSM అసోసియేషన్  2023 మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ రిపోర్ట్‌లో పేర్కొనబడింది. ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ అండ్ స్మార్ట్‌ఫోన్ వినియోగంపై డేటా చూపుతుంది. ప్రపంచ జనాభా సాంకేతికంగా సగానికి విభజించబడింది. 

Ashok Kumar | Published : Oct 21 2023, 04:34 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

స్మార్ట్‌ఫోన్‌లు అండ్ మొబైల్ ఇంటర్నెట్‌లు ఎక్కువ మందికి చేరువయ్యాయి, అయితే డిజిటల్ విభజన కూడా అలాగే ఉంది. ప్రపంచ జనాభాలో 55 శాతం మందికి ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ ఉంది. 

24
Asianet Image

గతేడాది ఈ గణాంకాలు 52 శాతంగా ఉంది. ప్రపంచంలో మొత్తం మొబైల్ ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 460 కోట్లు. గతేడాది  చూస్తే 430 కోట్లు. ఆసియా, అమెరికా ఖండాల్లోని చాలా మంది వినియోగదారులు 4జీ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. 
 

34
Asianet Image

కానీ ఆఫ్రికా ఖండంలో చాలా మంది 3జీని ఉపయోగిస్తున్నారు. రిపోర్టు ప్రకారం, ఫోన్ల ధర తగ్గడం ఇంకా  మొబైల్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారుల సంఖ్య పెరిగింది. 
 

44
Asianet Image

నిన్న విడుదల చేసిన ఒక నివేదిక ప్రపంచ జనాభాలో దాదాపు 93 శాతం మంది ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉన్నారని సూచించింది. వీరిలో 60 శాతం మంది - 4.8 బిలియన్ల మంది వ్యక్తులు – సోషల్ మీడియా యాక్టివ్ యూజర్లు అని సూచించింది. 

ఇంకా సామాజిక మాధ్యమాలు ప్రజల జీవితాల్లో అంతర్భాగమైపోయాయని నివేదిక సూచిస్తుంది. ముఖ్యంగా యువ తరం. దీని వల్ల ప్రతికూల అనుభవాలకు దారి తీస్తుంది. అనేక అధ్యయనాలు సోషల్ మీడియా  యాక్టీవ్ ఉపయోగం అండ్ డిప్రెషన్ ప్రమాదం మధ్య సంబంధాన్ని చూపించాయి.  

Ashok Kumar
About the Author
Ashok Kumar
 
Recommended Stories
Train: గంటలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లొచ్చు.. పట్టాలపై కాదు గాల్లో వెళ్లే రైలు గురించి తెలుసా?
Train: గంటలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లొచ్చు.. పట్టాలపై కాదు గాల్లో వెళ్లే రైలు గురించి తెలుసా?
ఎలక్ట్రిక్ బైక్స్, కార్లు చూసుంటారు... ఎలక్ట్రిక్ విమానాలు, ఓడలు చూసారా? : ఎంఐటి పరిశోధకుల అద్భుత సృష్టి
ఎలక్ట్రిక్ బైక్స్, కార్లు చూసుంటారు... ఎలక్ట్రిక్ విమానాలు, ఓడలు చూసారా? : ఎంఐటి పరిశోధకుల అద్భుత సృష్టి
పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో ఉంచుతున్నారా? జాగ్రత్త
పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో ఉంచుతున్నారా? జాగ్రత్త
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Popular Categories
  • Entertainment
  • Fact Check
  • Sports
  • Life Style
  • International News
  • Hot on Web
  • Pawan Kalyan
  • Telugu News
  • Nara Chandrababu Naidu
  • District News
  • Nellore News
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Guntur News
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved