MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • బిగ్ అప్‌డేట్‌.. ట్విటర్‌ సీఈవో ఇచ్చిన ప్లెజెంట్ సర్ప్రైజ్! రాబోతున్న కొత్త ఫీచర్ ఇదే..

బిగ్ అప్‌డేట్‌.. ట్విటర్‌ సీఈవో ఇచ్చిన ప్లెజెంట్ సర్ప్రైజ్! రాబోతున్న కొత్త ఫీచర్ ఇదే..

అన్నీ చేయగలిగిన యాప్‌ని రూపొందించాలనే తన చిరకాల స్వప్నం దిశగా ఎలాన్ మస్క్ మరో పెద్ద అడుగు వేయబోతున్నాడంటే అతిశయోక్తి కాదు. అంటే, ఈ ఒక్క యాప్‌తో ట్విట్టర్ (X) యూజర్లు అన్ని రకాల సర్వీసెస్ పొందాలని  కోరుకుంటున్నారు.  

1 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 21 2023, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మైక్రో బ్లగ్గింగ్ ట్విటర్ సైట్‌లో ఇప్పటికే అనేక మార్పులు చోటు చేసుకోగా, ఎలోన్ మస్క్ ట్విటర్ యూజర్లు దీనిని ఉపయోగించి డబ్బు లావాదేవీలు జరిపే పద్ధతిని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.  ఎలోన్ మస్క్  గత సంవత్సరం ట్విట్టర్‌ని కొనుగోలు చేసినప్పుడు, అతను చాలా కాలంగా కలలుగన్న యాప్‌గా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను మారుస్తాడని ఎవరూ అనుకోలేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ట్విట్టర్ ని ఎలోన్ మస్క్ సొంతం చేసుకోవడానికి ముందు యూజర్ల అభిప్రాయాలను పరిమిత మార్గాల్లో  వ్యక్తపరచడానికి ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్. కానీ ఇప్పుడు, ఈ ప్లాట్‌ఫారమ్ లో మీరు లాంగ్ వీడియోలను షేర్ చేయడానికి ఇంకా ఇతరులతో పాటు లాంగ్ ట్వీట్‌లను పోస్ట్ చేయడానికి  ఉపయోగపడుతుంది. త్వరలో, మీరు Twitterని ఉపయోగించి పేమెంట్స్ చేయవచ్చు. ఈ విషయాన్నీ CEO Linda Yaccarino షేర్ చేసిన కొత్త వీడియో కన్ఫర్మ్ చేసింది.
 

35

X అధినేత ఎలోన్ మస్క్‌  తాజగా  Xని ఉపయోగించేందుకు యూజర్లకు ఛార్జీ విధించే అవకాశం గురించి తెలిపారు. ట్విటర్ యాప్‌ను ఉపయోగించేందుకు వినియోగదారులు ప్రతినెలా  చిన్న మొత్తం ఛార్జ్  చెల్లించాల్సి ఉంటుందని  ఎలోన్ మస్క్  సూచించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడిన సందర్భంగా  ఈ విషయాన్ని అతను  ప్రస్తావించడం గమనార్హం.
 

45

ఈ ప్లాట్‌ఫారమ్‌పై బాట్లను(bots)  కంట్రోల్ లో ఉంచేందుకు చార్జెస్  ప్రవేశపెడతామని చెప్పారు. గత ఏడాది US$44 బిలియన్లకు ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత, ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో చాలా మార్పులు చేశాడు.

55

ముఖ్యంగా, అతను ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, అప్పటి CEO బరాక్ అగర్వాల్‌ను తొలగించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను స్వయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ముఖ్యంగా, అతను సెలబ్రిటీ అకౌంట్స్ ని గుర్తించే "బ్లూ చెక్" వెరిఫికేషన్ సిస్టమ్‌లో మార్పులు చేసాడు, దానిని ఎవరైనా పొందేందుకు పేమెంట్  సబ్స్క్రిప్షన్ సర్వీస్ గా మార్చాడు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Spam Calls: వాట్సాప్ లో కొత్త ఫీచర్...ఇక స్పామ్ కాల్స్ వచ్చే ఛాన్సే లేదు.. ఇదొక్కటి చేస్తే చాలు..!
Recommended image2
Wireless Charging: వైర్‌లెస్ ఛార్జింగ్ ఎలా ప‌నిచేస్తుంది.? దీనివ‌ల్ల ఫోన్ బ్యాట‌రీపై ప్ర‌భావం ప‌డుతుందా.?
Recommended image3
Portronics Vayu: పాకెట్‌లో ప‌ట్టే ఈ ప్రొడ‌క్ట్‌ ఉంటే చాలు.. ఎక్క‌డికైనా బిందాస్‌గా వెళ్లొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved