MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • గొలుసు పోగొట్టుకుంటే.. గాజులిచ్చింది.. మానవత్వం బతికే ఉందని నిరూపించింది...

గొలుసు పోగొట్టుకుంటే.. గాజులిచ్చింది.. మానవత్వం బతికే ఉందని నిరూపించింది...

ఓ మహిళ ఆలయంలో తన బంగారు గొలుసు పోగొట్టుకుంది. యేడాది పాటు కష్టపడ్డదంతా దొంగలపాలైంది. దీంతో కన్నీరుమున్నీరయ్యింది. కానీ దేవుడు పంపినట్టుగా ఓ మహిళ వచ్చింది. ఆమెను ఓదార్చింది. తన చేతికున్న రెండు గాజులను ఆమె చేతిలో పెట్టి మాయమయ్యింది. 

1 Min read
Author : Bukka Sumabala
| Updated : Mar 15 2022, 11:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Thiruvathira temple festival

Thiruvathira temple festival

కొల్లాం : కొల్లాం జిల్లా, పత్తనాపురంలోని Pattaji Devi ఆలయంలో ఓ అద్భుతమైన ఘటన జరిగింది. మానవత్వం, మంచితనం మీద అది నమ్మకాన్ని, సాటి మనిషిపై విశ్వాసాన్ని పెంచింది. ఆలయంలో తిరువాతిర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఆలయానికి వచ్చిన ఓ మహిళ తన బంగారు గొలుసును పోగొట్టుకుంది. అది ఎవరైనా దొంగిలించారా? పడిపోయిందా? తెలియదు. ఈ ఘటన శనివారం నాడు జరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Thiruvathira temple festival

Thiruvathira temple festival

సంవత్సరం పాటు కష్టపడి దాచుకున్న సొమ్ముతో చేయించుకున్న బంగారు గొలుసును ఉత్సావాల సమయంలో దేవుడికి ‘పొట్టు’ సమర్పించాలని వచ్చింది. అయితే అది చేయకముందే గొలునును పోగొట్టుకుంది. దీంతో ఎంత వెతికినా గొలుసు దొరకలేదు. ఏం చేయాలో తోచక కన్నీరు మున్నీరుగా ఏడవడం మొదలుపెట్టింది. 

34
Thiruvathira temple festival

Thiruvathira temple festival

ఇది చూసిన ఓ మహిళ ఆమెను ఓదార్చింది. కాసేపు ఆమెతో పాటే కూర్చుని తనకు ధైర్యాన్నిచ్చింది. ఆ తరువాత వెళ్లేముందు తన చేతికి ఉణ్న రెండు బంగారు గాజులను తీసి ఆమెకు ఇచ్చి... వాటిని అమ్మి గొలుసు కొనుక్కోమని చెప్పింది. గొలుసు పోగొట్టుకన్న మహిళ  కొట్టారక్కరకు చెందిన మంగట్టువీట్టిల్ సుభద్ర (68). ఆమె జీడిపప్పు కార్మికురాలు. ఏడాది పాటు పొదుపు చేసిన సొమ్ముతో గొలుసును కొనుగోలు చేసింది. 

44
Thiruvathira temple festival

Thiruvathira temple festival

దీనికి సంబంధించిన వార్త వైరల్ కావడంతో, సోషల్ మీడియా, ఆలయ అధికారులు నష్టపోయిన మహిళకు తన గాజులు ఇచ్చిన మహిళ కోసం వెతుకుతున్నారు. వారికి ఇంకా మహిళ ఆచూకీ లభించలేదు.

About the Author

BS
Bukka Sumabala
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Recommended image2
BRICS: బ్రిక్స్ సదస్సులో మోదీ వరుస భేటీలు.. దేశ భ‌విష్య‌త్తును మార్చే ఒప్పందాలు
Recommended image3
BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved