MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • వివాహేతర సంబంధం : ప్రియుడితో ఏకాంతంగా ఉండటం చూశాడని.. సవతి కొడుకును హత్య చేసి, బావిలో పడేసి...

వివాహేతర సంబంధం : ప్రియుడితో ఏకాంతంగా ఉండటం చూశాడని.. సవతి కొడుకును హత్య చేసి, బావిలో పడేసి...

రెండో పెళ్లి చేసుకున్న ఓ మహిళ తన సవతి కొడుకును అతి దారుణంగా హత్య చేసింది. యేడాది తరువాత ఈ కేసులో అరెస్టయ్యింది. 

2 Min read
Author : Bukka Sumabala
| Updated : Jul 21 2023, 10:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తమిళనాడు : ఓ వివాహిత ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ అబ్బాయితో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ బాలుడు చూశాడు. దీంతో తమ విషయం ఎక్కడ బయటకి చెప్పేస్తాడోనని కంగారుపడ్డ ఆ వివాహిత బాలుడిని హత్య చేసి బావిలో పడేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇది జరిగిన ఏడాది తర్వాత ఈ విషయం వెలుగులోకి  వచ్చింది.  దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలో బాలుడి పినతల్లి పినతల్లి కౌసల్యను పోలీసులు అరెస్ట్ చేశారు. 

38

దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెడితే... తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లా వెంబకోట పక్కన ఎలాయి రాంపన్నాయ్ సమీపంలోని ఆర్.మడతుప్పట్టికి చెందిన గోపాల్ (45) కార్మికుడు. 

48

మృతుడైన చిన్నారి పరంధామన్ గోపాల్ మొదటి భార్య కుమారుడు.  కొడుకు పుట్టిన తర్వాత మొదటి భార్య చనిపోవడంతో గోపాల్  కౌసల్యను రెండో పెళ్లి చేసుకున్నాడు. యేడాది క్రితం తొమ్మిదేళ్ల పరంధామన్ హఠాత్తుగా కనిపించకుండా పోయాడు.

58

అన్ని చోట్లా వెతికిన గోపాల్ చివరికి పోలీసులను ఆశ్రయించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మదత్తుపట్టిలోని బావిలో పరంధామన్ మృతదేహాం దొరికింది. 

68

ఆ సమయంలో పరంధామన్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బావిలో జారిపడి ఉంటాడని పోలీసులు అనుకున్నారు. కానీ, వారికెందుకో సవతి తల్లి అయిన కౌసల్య మీద అనుమానం వచ్చింది. 

78

ఏలాయిరం న్నైకి చెందిన సేతు కామేష్ (35) కి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని అనుమానించారు. దీంతో వీరిద్దరినీ విచారించాలని భావించారు. కౌసల్య విచారణలో వారి వివాహేతరం సంబంధం వెలుగు చూసింది. సోమవారం కౌసల్య బాలుడిని తానే చంపినట్లు నేరం ఒప్పుకుంది. 

88

నేరం చేయడంలో సేతు కామేష్ సహకరించడాని తేలడంతో అతడి కోసం గాలింపు చేపట్టారు. బాలుడు చనిపోయిన రోజు.. కౌసల్య, కామేష్ ఇంట్లో ఏకాంతంగా ఉన్నారు. అది బాలుడు చూశారు. గోపాల్ కు చెబుతాడని భయపడ్డ కౌసల్య బాలుడి గొంతు కోసి చంపేసింది. తరువాత మృతదేహాన్ని బావిలో పడేసింది. 

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Recommended image1
Fact Check: ఢిల్లీ ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న వారి పాస్‌పోర్టులు ర‌ద్దు చేయ‌నున్నారా.?
Recommended image2
UAN నంబర్ మర్చిపోయారా? ఈపీఎఫ్‌ఓ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇలా సులభంగా రికవర్ చేసుకోండి
Recommended image3
Heavy Rain Alert : ఇండియా నుండి కొరియా వరకు 10000 కిమీ మేఘాలు.. బంపర్ మాన్‌సూన్ డేస్ షురూ, ఇక్కడ కుండపోత వానలతో అల్లకల్లోలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved