MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • మే ఫస్ట్ నుండి రైల్వే రూల్స్ ఛేంజ్ ... ఆ టికెట్ తో అలా ప్రయాణిస్తే భారీ జరిమానాలు

మే ఫస్ట్ నుండి రైల్వే రూల్స్ ఛేంజ్ ... ఆ టికెట్ తో అలా ప్రయాణిస్తే భారీ జరిమానాలు

Indian Railway New Rules: 1 మే, 2025 నుండి   ఇండియన్ రైల్వే ప్రయాణీకుల టిక్కెట్లకు సంబంధించి పెద్ద మార్పు చేసింది. దీనివల్ల ప్రయాణీకులకు ప్రయాణంలో అసౌకర్యం నుండి ఉపశమనం లభిస్తుంది. 

1 Min read
Author : Arun Kumar P
Published : Apr 30 2025, 11:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Indian Railways

Indian Railways

1 మే 2025 నుండి రైల్వే పెద్ద మార్పు చేయనుంది. దీని ప్రకారం వెయిటింగ్ టికెట్ తో ఎవరూ ఏసీ లేదా స్లీపర్ బోగీలోకి ప్రవేశించలేరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Indian Railways

Indian Railways

కొత్త నియమాల ప్రకారం, వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణీకులు జనరల్ బోగీలో మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. ఎవరైనా స్లీపర్ లేదా ఏసీలోకి బలవంతంగా ప్రవేశిస్తే, వారికి భారీ జరిమానా విధించబడుతుంది.

36
Indian Railways

Indian Railways

మే 1 నుండి వెయిటింగ్ టికెట్ తో స్లీపర్ బోగీలో ప్రయాణిస్తే కనీసం 250 రూపాయలు జరిమానా విధించబడుతుంది. దూరాన్ని బట్టి నిర్ణయించిన ఛార్జీలు వేరుగా వసూలు చేస్తారు.

46
Indian Railways

Indian Railways

వెయిటింగ్ టికెట్ తో సెకండ్ లేదా థర్డ్ ఏసీ బోగీలో ప్రయాణిస్తే కనీసం 440 రూపాయలు జరిమానా, దూరాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తారు. టిటిఇ మిమ్మల్ని జనరల్ బోగీకి పంపించే అధికారం కలిగి ఉంటారు.

56
Indian Railways

Indian Railways

ఆన్‌లైన్ వెయిటింగ్ టికెట్లు కన్ఫర్మ్ కాకపోతే ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయి. కానీ కౌంటర్ నుండి తీసుకున్న టికెట్లతో స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణిస్తారు, దీనివల్ల ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతుంది.

66
Indian Railways

Indian Railways

అడ్వాన్స్ టికెట్ బుకింగ్ నియమాల్లో కూడా రైల్వే మార్పులు చేసింది. ముందు 4 నెలలు అంటే 120 రోజుల ముందు బుక్ చేసుకునేవారు, ఇప్పుడు 2 నెలలు అంటే 60 రోజులకు తగ్గించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
Latest Videos
Recommended Stories
Recommended image1
Fact Check: ఢిల్లీ నిరసనల్లో ప్రాణ నష్టంపై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న
Recommended image2
PM Modi: మోదీ మార్క్.. దేశ రాజ‌కీయాల్లో మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం
Recommended image3
PM Kisan Hike: పీఎం కిసాన్ నిధులు పెరుగుతాయా? 24వ విడత రూ.2000 పొందాలంటే ఈ 3 పనులు వెంటనే చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved