MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ప్రేమ పెళ్లి, ఇద్దరు పిల్లలు.. కాపురంలో చిచ్చురేపిన వివాహేతర సంబంధం.. చివరకు..

ప్రేమ పెళ్లి, ఇద్దరు పిల్లలు.. కాపురంలో చిచ్చురేపిన వివాహేతర సంబంధం.. చివరకు..

తమిళనాడులోని  కోయంబత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.  

1 Min read
Author : Sumanth K
Published : Apr 20 2023, 09:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తమిళనాడులోని  కోయంబత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
indian marriage

indian marriage

వివరాలు.. పుదుక్కోట్టై జిల్లా పొన్నమరావతి సమీపంలోని అరసమలైకి చెందిన వి గణేశన్‌ ప్రస్తుతం సూలూరు సమీపంలోని పల్లపాలెంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కొన్నేళ్ల క్రితం గణేశన్- నివేతను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గణేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 

36

టెక్స్‌టైల్ మిల్లులో పనిచేస్తున్న నివేత అక్కడ తన సహోద్యోగిగా ఉన్న మురుగన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న గణేశన్ .. నివేతను వివాహేతర సంబంధాన్ని ముగించమని నివేతను హెచ్చరించారు. అయితే గణేశన్ మాటలు పట్టించుకోకుండా ఆమె మురుగన్‌తో తన అనుబంధాన్ని కొనసాగించింది.

46

అయితే బుధవారం మధ్యాహ్నం గణేశన్.. వివాహేతర సంబంధం కొనసాగించిన భార్యను ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో గణేశన్ వంటగదిలో నుంని కత్తిని తీసుకొని నివేత మెడపై రెండుసార్లు పొడిచాడు. దీంతో నివేత అక్కడికక్కడే మృతి చెందింది.

56

ఈ ఘటనపై ఇరుగుపొరుగు వారు సూలూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నివేత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సింగనల్లూరు సమీపంలోని వరదరాజపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఇఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు.

66

ఈ ఘటనపై నివేత తల్లి సరోజ సూలూరు పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి గణేశన్‌పై హత్య కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం అతడిని అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. 

About the Author

SK
Sumanth K

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇదేం దూకుడు సామీ... సినిమాను తలదన్నేలా విజయ్ పాలన. లంచం అడిగితే..
Recommended image2
Medical Shop: దేశ‌వ్యాప్తంగా మెడిక‌ల్ దుకాణాల బంద్‌.. కార‌ణం ఏంటంటే.?
Recommended image3
Snake: కోబ్రా కాటేసినా నో టెన్షన్.. ఈ కన్నీళ్లు మీ ప్రాణాలు కాపాడతాయి.. అసలు మ్యాటర్ ఇదీ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved