MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • లాక్‌డౌన్ ఎఫెక్ట్: భుజాలపై కూతురితో 900 కి.మీ నడిచిన తల్లి

లాక్‌డౌన్ ఎఫెక్ట్: భుజాలపై కూతురితో 900 కి.మీ నడిచిన తల్లి

తమ కూతురికి కరోనా రాకూడదనే ఉద్దేశ్యంతో ఓ తల్లి కూతురిని భుజాలపై ఎత్తుకొని 900 కి.మీ పాటు నడిచింది. ఇండోర్ నుండి ఆమేథీ లోని జగదీష్ పూర్ కు బయలుదేరింది. 

2 Min read
Author : narsimha lode
Published : May 10 2020, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
<p>కూతురును కాపాడుకొనేందుకు ఓ తల్లి 900 కి.మీ పాటు నడిచింది. కూతురును ఎత్తుకొని 900 కి.మీ దూరంలోని తన స్వంత గ్రామానికి చేరుకొంది. లాక్ డౌన్ పొడిగించడంతో ఇక చేసేది లేక ఆ తల్లి ఈ నిర్ణయం తీసుకొంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.</p>

<p>కూతురును కాపాడుకొనేందుకు ఓ తల్లి 900 కి.మీ పాటు నడిచింది. కూతురును ఎత్తుకొని 900 కి.మీ దూరంలోని తన స్వంత గ్రామానికి చేరుకొంది. లాక్ డౌన్ పొడిగించడంతో ఇక చేసేది లేక ఆ తల్లి ఈ నిర్ణయం తీసుకొంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.</p>

కూతురును కాపాడుకొనేందుకు ఓ తల్లి 900 కి.మీ పాటు నడిచింది. కూతురును ఎత్తుకొని 900 కి.మీ దూరంలోని తన స్వంత గ్రామానికి చేరుకొంది. లాక్ డౌన్ పొడిగించడంతో ఇక చేసేది లేక ఆ తల్లి ఈ నిర్ణయం తీసుకొంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
<p><br />లాక్ డౌన్ నేపథ్యంలో తమ స్వంత గ్రామాలకు చేరుకొనేందుకు వలస కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వాలు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినా కూడ వలస కూలీలు తమకు తోచిన మార్గాల్లో ఇళ్లకు చేరుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.&nbsp;</p>

<p><br />లాక్ డౌన్ నేపథ్యంలో తమ స్వంత గ్రామాలకు చేరుకొనేందుకు వలస కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వాలు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినా కూడ వలస కూలీలు తమకు తోచిన మార్గాల్లో ఇళ్లకు చేరుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.&nbsp;</p>


లాక్ డౌన్ నేపథ్యంలో తమ స్వంత గ్రామాలకు చేరుకొనేందుకు వలస కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వాలు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినా కూడ వలస కూలీలు తమకు తోచిన మార్గాల్లో ఇళ్లకు చేరుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. 

310
<p style="text-align: justify;">ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అక్విబ్, ఆయన భార్య రుక్సానాలకు ఓ ఎనిమిదేళ్ల కూతురు ఉంది. ఉపాధి కోసం రుక్సానా దంపతులు ఇండోర్ లో నివాసం ఉంటున్నారు.&nbsp;</p>

<p style="text-align: justify;">ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అక్విబ్, ఆయన భార్య రుక్సానాలకు ఓ ఎనిమిదేళ్ల కూతురు ఉంది. ఉపాధి కోసం రుక్సానా దంపతులు ఇండోర్ లో నివాసం ఉంటున్నారు.&nbsp;</p>

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అక్విబ్, ఆయన భార్య రుక్సానాలకు ఓ ఎనిమిదేళ్ల కూతురు ఉంది. ఉపాధి కోసం రుక్సానా దంపతులు ఇండోర్ లో నివాసం ఉంటున్నారు. 

410
<p style="text-align: justify;">రుక్సానా భర్త అక్విబ్ హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. రుక్సానా ఇళ్లలో పనిచేసేది. భార్యాభర్తలు ప్రతి నెల రూ. 9 వేలు సంపాదించేవారు. వీటిలో రూ. 3 వేలను తమ కూతురు పేరున బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు.</p>

<p style="text-align: justify;">రుక్సానా భర్త అక్విబ్ హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. రుక్సానా ఇళ్లలో పనిచేసేది. భార్యాభర్తలు ప్రతి నెల రూ. 9 వేలు సంపాదించేవారు. వీటిలో రూ. 3 వేలను తమ కూతురు పేరున బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు.</p>

రుక్సానా భర్త అక్విబ్ హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. రుక్సానా ఇళ్లలో పనిచేసేది. భార్యాభర్తలు ప్రతి నెల రూ. 9 వేలు సంపాదించేవారు. వీటిలో రూ. 3 వేలను తమ కూతురు పేరున బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు.

510
<p style="text-align: justify;"><br />రుక్సానా 8వ తరగతితోనే చదువును నిలిపివేసింది. తాను చదువుకోలేకపోయినా కూడ తన కూతురును చదివించాలని భావించింది. అందుకే ప్రతి నెల కూతురి పేరున &nbsp;రూ. 3 వేలను బ్యాంకులో డిపాజిట్ చేస్తోంది.</p>

<p style="text-align: justify;"><br />రుక్సానా 8వ తరగతితోనే చదువును నిలిపివేసింది. తాను చదువుకోలేకపోయినా కూడ తన కూతురును చదివించాలని భావించింది. అందుకే ప్రతి నెల కూతురి పేరున &nbsp;రూ. 3 వేలను బ్యాంకులో డిపాజిట్ చేస్తోంది.</p>


రుక్సానా 8వ తరగతితోనే చదువును నిలిపివేసింది. తాను చదువుకోలేకపోయినా కూడ తన కూతురును చదివించాలని భావించింది. అందుకే ప్రతి నెల కూతురి పేరున  రూ. 3 వేలను బ్యాంకులో డిపాజిట్ చేస్తోంది.

610
<p style="text-align: justify;">కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రుక్సానా దంపతులకు పని లేకుండా పోయింది. ఇండోర్ ప్రాంతంలో కరోనా కేసులు పెరుతున్నాయి. దీంతో కరోనా నుండి రక్షణ కోసం తమ స్వంత గ్రామానికి &nbsp;వెళ్లాలని రుక్సానా భావించింది. ఇదే విషయమై భర్త అక్విబ్ తో చర్చించింది.&nbsp;</p>

<p style="text-align: justify;">కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రుక్సానా దంపతులకు పని లేకుండా పోయింది. ఇండోర్ ప్రాంతంలో కరోనా కేసులు పెరుతున్నాయి. దీంతో కరోనా నుండి రక్షణ కోసం తమ స్వంత గ్రామానికి &nbsp;వెళ్లాలని రుక్సానా భావించింది. ఇదే విషయమై భర్త అక్విబ్ తో చర్చించింది.&nbsp;</p>

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రుక్సానా దంపతులకు పని లేకుండా పోయింది. ఇండోర్ ప్రాంతంలో కరోనా కేసులు పెరుతున్నాయి. దీంతో కరోనా నుండి రక్షణ కోసం తమ స్వంత గ్రామానికి  వెళ్లాలని రుక్సానా భావించింది. ఇదే విషయమై భర్త అక్విబ్ తో చర్చించింది. 

710
<p><br />కానీ, భర్త మాత్రం &nbsp;ఇండోర్ నుండి తాను ఇప్పుడే రానని చెప్పాడు. అయితే కూతురికి కరోనా రాకుండా ఉండేందుకు యూపీ వెళ్తానని రుక్సానా చెప్పింది. ధీనికి భర్త కూడ సరేనని చెప్పాడు.&nbsp;</p>

<p><br />కానీ, భర్త మాత్రం &nbsp;ఇండోర్ నుండి తాను ఇప్పుడే రానని చెప్పాడు. అయితే కూతురికి కరోనా రాకుండా ఉండేందుకు యూపీ వెళ్తానని రుక్సానా చెప్పింది. ధీనికి భర్త కూడ సరేనని చెప్పాడు.&nbsp;</p>


కానీ, భర్త మాత్రం  ఇండోర్ నుండి తాను ఇప్పుడే రానని చెప్పాడు. అయితే కూతురికి కరోనా రాకుండా ఉండేందుకు యూపీ వెళ్తానని రుక్సానా చెప్పింది. ధీనికి భర్త కూడ సరేనని చెప్పాడు. 

810
<p>ఇదే సమయంలో ఇండోర్ లో ఉంటున్న &nbsp;కొందరు వలస కూలీలు కూడ తమ గ్రామానికి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారు. వారితో కలిసి రుక్సానా కూతురిని తీసుకొని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని &nbsp;అమేథీలో గల జగదీష్ పూర్ ప్రాంతానికి బయలుదేరింది. కూతురికి ఆకలి కాకుండా ఉండేందుకు బిస్కట్లు, జామ్ తో పాటు బట్టలను సర్దుకొని తమ గ్రామానికి చెందిన కూలీలతో ఆమె బయలుదేరింది.</p>

<p>ఇదే సమయంలో ఇండోర్ లో ఉంటున్న &nbsp;కొందరు వలస కూలీలు కూడ తమ గ్రామానికి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారు. వారితో కలిసి రుక్సానా కూతురిని తీసుకొని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని &nbsp;అమేథీలో గల జగదీష్ పూర్ ప్రాంతానికి బయలుదేరింది. కూతురికి ఆకలి కాకుండా ఉండేందుకు బిస్కట్లు, జామ్ తో పాటు బట్టలను సర్దుకొని తమ గ్రామానికి చెందిన కూలీలతో ఆమె బయలుదేరింది.</p>

ఇదే సమయంలో ఇండోర్ లో ఉంటున్న  కొందరు వలస కూలీలు కూడ తమ గ్రామానికి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారు. వారితో కలిసి రుక్సానా కూతురిని తీసుకొని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  అమేథీలో గల జగదీష్ పూర్ ప్రాంతానికి బయలుదేరింది. కూతురికి ఆకలి కాకుండా ఉండేందుకు బిస్కట్లు, జామ్ తో పాటు బట్టలను సర్దుకొని తమ గ్రామానికి చెందిన కూలీలతో ఆమె బయలుదేరింది.

910
<p>ఈ నెల 6వ తేదీన రాత్రి ఇండోర్ నుండి కాలినడకన రుక్సానా ఆమె కూతురితో పాటు వలస కూలీలు బయలుదేరారు. రుక్సానా తన కూతురిని భుజాలపై ఎత్తుకొని నడకన సాగింది. 24 గంటల పాటు నడక &nbsp;సాగించారు. మరో వైపు రెండు లారీలు, ఓ ట్రాక్టర్ లో ప్రయాణం చేసి శనివారం నాడు వీరంతా లక్నోకు చేరుకొన్నారు.&nbsp;</p>

<p>ఈ నెల 6వ తేదీన రాత్రి ఇండోర్ నుండి కాలినడకన రుక్సానా ఆమె కూతురితో పాటు వలస కూలీలు బయలుదేరారు. రుక్సానా తన కూతురిని భుజాలపై ఎత్తుకొని నడకన సాగింది. 24 గంటల పాటు నడక &nbsp;సాగించారు. మరో వైపు రెండు లారీలు, ఓ ట్రాక్టర్ లో ప్రయాణం చేసి శనివారం నాడు వీరంతా లక్నోకు చేరుకొన్నారు.&nbsp;</p>

ఈ నెల 6వ తేదీన రాత్రి ఇండోర్ నుండి కాలినడకన రుక్సానా ఆమె కూతురితో పాటు వలస కూలీలు బయలుదేరారు. రుక్సానా తన కూతురిని భుజాలపై ఎత్తుకొని నడకన సాగింది. 24 గంటల పాటు నడక  సాగించారు. మరో వైపు రెండు లారీలు, ఓ ట్రాక్టర్ లో ప్రయాణం చేసి శనివారం నాడు వీరంతా లక్నోకు చేరుకొన్నారు. 

1010
<p>మండుటెండలో కాలినడకన సాగడం వల్ల వలస కూలీల కాళ్లకు బొబ్బలు వచ్చాయి. తమ కాళ్లకు అయిన గాయాలను శుభ్రం చేసుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొన్నారు. రోడ్డు పక్కనే విశ్రాంతి తీసుకొన్న తర్వాత లక్నో నుండి ఆమేథీ మార్గంలో ప్రయాణం సాగించారు. రుక్సానా ఈ గ్రూపుకు ముందు భాగంలో నడుస్తోంది. ఆమె వెనుకే వలస కూలీలు అనుసరిస్తున్నారు</p>

<p>మండుటెండలో కాలినడకన సాగడం వల్ల వలస కూలీల కాళ్లకు బొబ్బలు వచ్చాయి. తమ కాళ్లకు అయిన గాయాలను శుభ్రం చేసుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొన్నారు. రోడ్డు పక్కనే విశ్రాంతి తీసుకొన్న తర్వాత లక్నో నుండి ఆమేథీ మార్గంలో ప్రయాణం సాగించారు. రుక్సానా ఈ గ్రూపుకు ముందు భాగంలో నడుస్తోంది. ఆమె వెనుకే వలస కూలీలు అనుసరిస్తున్నారు</p>

మండుటెండలో కాలినడకన సాగడం వల్ల వలస కూలీల కాళ్లకు బొబ్బలు వచ్చాయి. తమ కాళ్లకు అయిన గాయాలను శుభ్రం చేసుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొన్నారు. రోడ్డు పక్కనే విశ్రాంతి తీసుకొన్న తర్వాత లక్నో నుండి ఆమేథీ మార్గంలో ప్రయాణం సాగించారు. రుక్సానా ఈ గ్రూపుకు ముందు భాగంలో నడుస్తోంది. ఆమె వెనుకే వలస కూలీలు అనుసరిస్తున్నారు

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
తమిళనాడు అసంబ్లీలో గందరగోళం | Udhayanidhi Stalin vs Aadhav Arjuna | CM Vijay | Asianet News Telugu
Recommended image2
మాటలకందని విషాదం.. కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్ర‌మాదం 14 మంది మృతి, బిల్డింగ్ నుంచి దూకిన విద్యార్థులు
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు పండగే.. జీతాలు లేట్ అయితే ఏకంగా ₹93 లక్షల బోనస్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved