MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • షఫీ ఆటకట్టు : కేరళ నరబలి వెలుగు చూసిన వైనం ఇదీ...

షఫీ ఆటకట్టు : కేరళ నరబలి వెలుగు చూసిన వైనం ఇదీ...

ఆమె దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి శరీర భాగాలను సమాధి చేశారని సిపి నాగరాజు చెప్పారు. ఆర్థిక ప్రయోజనం కోసం మహిళను బలి ఇచ్చారని దర్యాప్తులో తేలినట్లు చెప్పారు.  

1 Min read
Author : ramya Sridhar
| Updated : Oct 12 2022, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో జరిగిన నరబలి సంఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ సంఘటన ఎలా వెలుగు చూసిందనేది కూడా ఆశ్చర్యకరంగానే ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
kerala human sacrifice

kerala human sacrifice

నరబలికి గురైన పద్మ మిస్సింగ్ కేసు ద్వారా ఈ సంఘటన వెలుగు చూసింది. తన సోదరి కనిపించడం లేదంటూ పద్మ సోదరి పలినియమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.దాంతో పోలీసులు పద్మ ఫోన్ ను ట్రాక్ చేశారు. ఎలంతూరు సమీపంలో సిగ్నల్స్ వచ్చాయి. దీంతో ప్రధాన నిందితుడు మొహమ్మద్ షఫీ అలియాస్ రషీద్ ను పోలీసులు పట్టుకున్నారు. 

36
kerala

kerala

షఫీని పట్టుకుని పోలీసులు ప్రశ్నించారు. పోలీసు విచారణలో బోరున ఏడ్చేస్తూ అసలు విషయం చెప్పాడు. కనిపించుకుండా పోయిన కడవంతారా (ఎర్నాకులం)కు చెందిన పద్మ మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తుండగా ఆమెను తిరువల్లలోని దంపతులు భగవాల్ సింగ్, అతని భార్య లైలా ఇంట్లో చంపేశారని తేలినట్లు కొచ్చి నగర పోలీసు కమీషనర్ నాగరాజు చకిలం చెప్పారు. 

46

ఆమె దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి శరీర భాగాలను సమాధి చేశారని ఆయన చెప్పారు. ఆర్థిక ప్రయోజనం కోసం మహిళను బలి ఇచ్చారని దర్యాప్తులో తేలినట్లు చెప్పారు. 

56

దాంతో పోలీసులు భగవాల్ సింగథ్, ఆయన భార్య లైలాను కూడా విచారించారు. జూన్ నెలలో మరో మహిళ రోస్లీని కూడా బలి ఇచ్చినట్లు విచారణలో వాళ్లు వెల్లడించారు. ఈ సంఘటల్లో మధ్యవర్తులు కూడా ఉన్నట్లు తేలిందని పోలీసులు చెప్పారు. వారికి కూడా డబ్బులు చెల్లించారని అన్నారు. 
 

66

ఈ కేసులోని ప్రధాన నిందితుడు షఫీ ఇటువంటి ఆఘాయిత్యాలను ఇతర ప్రాంతాల్లో కూడా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీని గురించి దర్యాప్తు చేస్తున్నట్లు నాగరాజు చెప్పారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?
Recommended image2
Now Playing
చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
Recommended image3
Now Playing
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved