కొడుకుపై కోపంతో కుక్కకు సగం ఆస్తి: శునకం పేరున మధ్యప్రదేశ్ రైతు వీలునామా
First Published Dec 31, 2020, 10:52 AM IST
కుటుంబ సభ్యులపై ఆస్తులను రాయడం మనం చూశాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ రైతు మాత్రం తన పెంపుడు కుక్కకు సగం ఆస్తి రాశాడు. కొడుకుపై కోపంతోనే ఆయన ఈ వీలునామా రాశాడని చెబుతున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ రైతు తన పెంపుడు కుక్కకు సగం ఆస్తి రాసిచ్చాడు. తన తర్వాత తన కుక్కను పట్టించుకోరనే భయంతో ఆయన సగం ఆస్తిని కుక్క పేరును రాశాడు.

రాష్ట్రంలోని చౌరై తహసీల్ లోని బదివారా గ్రామానికి చెందిన ఓం నారాయణ వర్మ ఒక వారం క్రితం వీలునామా రాశాడు. ఈ వీలునామా ప్రకారంగా తన వారసులుగా తన భార్య చంపాబాయి, తన పెంపుడు కుక్క జాకీని చట్టబద్దమైన వారసులుగా ప్రకటించారు
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?