MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • పెరిగిన ధరలు: ప్రజల్లో జీఎస్టీపై భయం

పెరిగిన ధరలు: ప్రజల్లో జీఎస్టీపై భయం

ఈ నెల 18వ తేదీ నుండి కొన్ని వస్తువులు, సరుకులపై జీఎస్టీ రేట్లను పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ప్రజలు నిత్యం ఉపయోగించే సరుకులపై జీఎస్టీ ధరల పెంపును విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.ఆదాయం కోసమే కేంద్రం ఈ రకంగా వ్యవహరిస్తుందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కేంద్రం తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ విషయమై విపక్షాలు నిరసనకు దిగుతున్నాయి. జీఎస్టీ పెంపుతో పలు వస్తువులు,సరుకుల ధరలు భారీ గా పెగిగాయి. ముఖ్యంగా పెరుగు, గోధమలు, పిండి వంటి వాటిపై జీఎస్టీ ధరల పెంపును విపక్షాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ధరలు ఉంచే విషయమై చర్యలు తీసుకోకుండా ధరలు పెంచే విషయమై బీజేపీ సర్కార్ ఆసక్తిని చూపుతుందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.  

1 Min read
narsimha lode
Published : Jul 21 2022, 07:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
11
cartoon punch on gst

cartoon punch on gst

ఈ నెల 18వ తేదీ నుండి కొన్ని వస్తువులు, సరుకులపై జీఎస్టీ రేట్లను పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ప్రజలు నిత్యం ఉపయోగించే సరుకులపై జీఎస్టీ ధరల పెంపును విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.ఆదాయం కోసమే కేంద్రం ఈ రకంగా వ్యవహరిస్తుందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కేంద్రం తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ విషయమై విపక్షాలు నిరసనకు దిగుతున్నాయి. జీఎస్టీ పెంపుతో పలు వస్తువులు,సరుకుల ధరలు భారీ గా పెగిగాయి. ముఖ్యంగా పెరుగు, గోధమలు, పిండి వంటి వాటిపై జీఎస్టీ ధరల పెంపును విపక్షాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ధరలు ఉంచే విషయమై చర్యలు తీసుకోకుండా ధరలు పెంచే విషయమై బీజేపీ సర్కార్ ఆసక్తిని చూపుతుందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 

About the Author

NL
narsimha lode
భారతీయ జనతా పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Recommended image2
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Recommended image3
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved