విడ్డూరం : కరోనా దేవి పేరిట గుడి.. 48 రోజుల మహాయాగం.. ఎక్కడంటే...
మంత్రాలకు చింతకాయలు రాలతాయా? అంటే ఏం సమాధానం చెబుతాం. అలాగే ఉంటుంది కొందరి పోకడ. ఓ వైపు కరోనాతో దాని వెన్నంటి వస్తున్న బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ మహమ్మారులతో లోకం అతలాకుతలం అయిపోతుంటే.. తమిళనాడులో ఏకంగా కరోనా దేవి పేరిట ఓ ఆలయమే వెలిసింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
<p>మంత్రాలకు చింతకాయలు రాలతాయా? అంటే ఏం సమాధానం చెబుతాం. అలాగే ఉంటుంది కొందరి పోకడ. ఓ వైపు కరోనాతో దాని వెన్నంటి వస్తున్న బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ మహమ్మారులతో లోకం అతలాకుతలం అయిపోతుంటే.. తమిళనాడులో ఏకంగా కరోనా దేవి పేరిట ఓ ఆలయమే వెలిసింది. </p>
మంత్రాలకు చింతకాయలు రాలతాయా? అంటే ఏం సమాధానం చెబుతాం. అలాగే ఉంటుంది కొందరి పోకడ. ఓ వైపు కరోనాతో దాని వెన్నంటి వస్తున్న బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ మహమ్మారులతో లోకం అతలాకుతలం అయిపోతుంటే.. తమిళనాడులో ఏకంగా కరోనా దేవి పేరిట ఓ ఆలయమే వెలిసింది.
<p>తమిళనాడులో తన అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులకు విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఆలయాలు నిర్మించి పూజలు చేయడం పరిపాటి. అయితే తాజాగా కరోనా దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు.</p>
తమిళనాడులో తన అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులకు విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఆలయాలు నిర్మించి పూజలు చేయడం పరిపాటి. అయితే తాజాగా కరోనా దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు.
<p>కరోనా అంతం కావాలంటూ దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, యాగాలు చేపడుతున్నారు.</p>
కరోనా అంతం కావాలంటూ దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, యాగాలు చేపడుతున్నారు.
<p>ఈ క్రమంలోనే తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ ఆలయంలో కరోనా దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కామాక్షిపురి ఆలయంలో ఒకటిన్నర అడుగు ఎత్తున కరోనా దేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు.</p>
ఈ క్రమంలోనే తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ ఆలయంలో కరోనా దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కామాక్షిపురి ఆలయంలో ఒకటిన్నర అడుగు ఎత్తున కరోనా దేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
<p>అంతే కాదు 48 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు, మహా యాగం చేపట్టాలని నిర్ణయించారు.ఈ సమయంలో భక్తులెవర్నీ ఆలయంలోనికి అనుమతించబోమని తెలిపారు. </p>
అంతే కాదు 48 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు, మహా యాగం చేపట్టాలని నిర్ణయించారు.ఈ సమయంలో భక్తులెవర్నీ ఆలయంలోనికి అనుమతించబోమని తెలిపారు.
<p>అయితే గతంలో కూడా కలరా, తట్టు, మశూచి వంటి వ్యాధుల ప్రబలినప్పుడు తమిళనాడులోని పలు గ్రామాల్లో మరియమ్మన్, బ్లాక్ మరియమ్మన్, మగలియమ్మన్ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేశారు. ఇప్పుడు కూడా అదే రకంగా విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేయాలని నిర్ణయించారు.</p>
అయితే గతంలో కూడా కలరా, తట్టు, మశూచి వంటి వ్యాధుల ప్రబలినప్పుడు తమిళనాడులోని పలు గ్రామాల్లో మరియమ్మన్, బ్లాక్ మరియమ్మన్, మగలియమ్మన్ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేశారు. ఇప్పుడు కూడా అదే రకంగా విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేయాలని నిర్ణయించారు.