ఈ ఫుడ్స్ తింటే.. మీకు ఏదురేలేదు..!
First Published Nov 25, 2020, 11:39 AM IST
మన శరీరంలో రోగనిరోదక శక్తి ఎక్కువగా ఉంటే.. కరోనా సోకినప్పటికీ దానిని సులభంగా జయించవ్చు. మరి.. రోగనిరోదక శక్తిని ఎలా పెంచుకోవాలి అంటే.. కచ్చితంగా జింక్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సిందే.

ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. గతేడాది ఇదే సమయంలో కరోనా ప్రపంచ దేశాలను చుట్టేయడం మొదలుపెట్టింది. కాగా.. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

దీనిని విరుగుడు కనిపెట్టాలని ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఇప్పటి వరకు అవి సఫలం కాలేదు. వ్యాక్సిన్ వచ్చేవరకు ఈ మహమ్మారి మనదరి చేరకుండా ఉండేందుకు మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?