MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • చపాతీ, పూరీ కీ ఎంత పిండైనా ఐదు నిమిషాల్లో కలిపేయవచ్చు.. ఇదిగో ఇలా..!

చపాతీ, పూరీ కీ ఎంత పిండైనా ఐదు నిమిషాల్లో కలిపేయవచ్చు.. ఇదిగో ఇలా..!

రోటీ, చపాతీ, పూరీ రుచి మొత్తం ఆ పిండి కలపడంలోనే ఉంటుంది. అయితే... కొన్ని సింపుల్ ట్రిక్స్ వాడితే... చాలా ఈజీగా పిండి కలపొచ్చట. అదెలాగో చూద్దాం...

2 Min read
ramya Sridhar
Published : Jan 21 2025, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


పూరీ తినడం ఇష్టపడనివారు ఎవరైనా ఉంటారా? చేసి పెట్టేవారు ఉండేలా కానీ.. ఇష్టంగా ఎన్నైనా తినేవాళ్లు చాలా మంది ఉంటారు. పూరీ, చపాతీ చేయడాన్ని కూడా చాలా మంది ఇష్టపడతారు. కానీ.. వచ్చిన చిక్కల్లా పిండి కలపడంతోనే.  కొద్ది పిండి అయితే పర్వాలేదు కానీ.. ఎక్కువ మంది కోసం పిండి కలపాలి అంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. కానీ.. రోటీ, చపాతీ, పూరీ రుచి మొత్తం ఆ పిండి కలపడంలోనే ఉంటుంది. అయితే... కొన్ని సింపుల్ ట్రిక్స్ వాడితే... చాలా ఈజీగా పిండి కలపొచ్చట. అదెలాగో చూద్దాం...

25
Dough

Dough

1.పిండి కలిపేందుకు గోరువెచ్చని నీరు...
పిండిని తొందరగా, మెత్తగా కలుపుకోవడానికి మీరు నార్మల్ వాటర్ కాకుండా.. గోరువెచ్చని నీటిని వాడాలి. ఇలా కలపడం వల్ల పిండి చాలా మృదువుగా వస్తుంది. కలపడానికి మరీ ఎక్కువ సమయం కూడా తీసుకోదు. చాలా మృదువుగా వస్తుంది. దీనితో పూరీ, చపాతీ రుచి కూడా బాగుంటుంది. చల్లటి నీరు వాడితే పిండి చాలా గట్టిగా మారుతుంది. 

35

2. పాలు వాడండి
పిండిని పోషకమైనదిగా , రుచికరంగా చేయడానికి పాలు ఉపయోగించవచ్చు. ఇది పరాఠాలు, పూరీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు రోటీని మృదువుగా చేయాలనుకుంటే పాలు కూడా ఉపయోగించవచ్చు. గోరువెచ్చని నీటికి బదులుగా పాలు వాడండి.
అవసరమైన విధంగా పాలు వేసి పిండిని పిసికి కలుపుకోండి. పాలు పిండిని మృదువుగా చేస్తాయి మరియు మంచి రుచిని కూడా ఇస్తాయి. 

45

3. పిండిని కలిపే ప్రాసెసర్..
ఆధునిక పరికరాలను ఉపయోగించడం వల్ల సమయం ఆదా కావడమే కాకుండా శ్రమ కూడా తగ్గుతుంది. దీనితో అయితే.. చాలా ఈజీగా పిండి కలిపేయవచ్చు.

55

4. నూనె , నెయ్యిని ఉపయోగించండి
పిండిలో నూనె లేదా నెయ్యిని ఉపయోగించడం కూడా మంచి ఎంపిక. ఇది పిండిని మృదువుగా చేస్తుంది. ఇది పూరీలు , పరాఠాలకు చాలా మంచిది. రుచి బాగా పెరుగుతుంది. నార్మల్ గా పిండిని కలిపినట్లే కలిపుతూ అందులో నూనె కానీ, నెయ్యి కానీ ఒకటి రెండు స్పూన్లు చేరిస్తే సరిపోతుంది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ragi Java: చలికాలంలో రాగి జావ తాగితే ఏమౌతుంది?
Recommended image2
రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఏమౌతుంది?
Recommended image3
Winter Health Tips: చలికాలంలో అస్సలు తినకూడని ఫుడ్స్ ఇవే! తింటే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved